మధుసూదన్ గుప్త: కూర్పుల మధ్య తేడాలు

118 బైట్లు చేర్చారు ,  6 సంవత్సరాల క్రితం
చి
సవరణ సారాంశం లేదు
(+వర్గం:1800 జననాలు; +వర్గం:వైద్యులు (హాట్‌కేట్ ఉపయోగించి))
చిదిద్దుబాటు సారాంశం లేదు
{{మొలక}}
'''పండిట్ మదుసూదన్ గుప్త''' అలోపతి వైద్యుడు. [[1836]] వ సంవత్సరంలో ఆ వైద్యంలో[[వైద్యశాస్త్రము|వైద్యం]]<nowiki/>లో డిప్లమో పొందిన మొదటి [[భారతీయుడు]]. [[యూరోపియన్ యూనియన్|యూరోపియన్]] డాక్టర్లతో సమంగా ప్రజలకు వైద్యం చేసేందుకు ప్రభుత్వం మదుసూదన్ గుప్తకు అనుమతినిచ్చింది. [[1836]], [[జనవరి 10]] వతారీకున తరతరాలుగా వస్తున్న మూడనమ్మకాలను పక్కకునెట్టి డాక్టర్ గుప్త తన నలుగురు విద్యార్ధులతో కలసి [[కలకత్తా]] మెడికల్ కాలేజెలో మొదటి శవపరీక్ష పూర్తి చేసారు.
 
[[వర్గం:సుప్రసిద్ధ భారతీయులు]]
2,03,197

దిద్దుబాట్లు

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2099306" నుండి వెలికితీశారు