కొలకలూరి స్వరూపరాణి: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
చి →‎top: AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: లో → లో , బడినది. → బడింది. using AWB
పంక్తి 34:
| weight =
}}
'''కొలకలూరి స్వరూపరాణి''' ప్రముఖ తెలుగు రచయిత్రి. <ref>నూరేళ్ళ [[తెనాలి]] రంగస్థలి, నేతి పరమేశ్వర శర్మ, సప్తసింధు ప్రచురణలు, తెనాలి, 2006, పేజీలు: 568-9.</ref>
 
ఈమె తండ్రి నడికుర్తి వెంకటరత్నం గారు కవి మరియు పండితులు. ఈమె [[గోవాడ]] గ్రామంలో జన్మించింది. విద్యాభ్యాసంలో భాగంగా సంస్కృత [[పంచకావ్యాలు]], కాళిదాసత్రయం, భారవి, మాఘం తదితర కావ్యాలు, ప్రబంధాలు చదివింది.
 
ఆమె తొలి రచన ''స్వాతంత్ర్యం మళ్లీ వచ్చింది'' [[కృష్ణా పత్రిక]] లో ప్రచురించబడినదిప్రచురించబడింది. ''ఉపాధ్యాయం'' అనే కవిత సాహితీపరుల మెప్పుపొందింది. [[గంగావతరణ]] [[శివతాండవం]] ద్విపద కవితా ప్రక్రియలో సంగీతభావ ప్రధానంగా సాగిన రచన. [[నన్నయ]] మహిళ అనేది భారతం గురించిన సమీక్షా గ్రంథం ఆమె ఉత్తమ రచనల్లో ఒకటి. '''విద్యాధర ప్రభాస''' అనే సాహిత్యసంస్థను నెలకొల్పి దానిద్వారా తన రచనలను ప్రచురించింది.
 
ఈమెను 1986లో ఆనాటి [[ముఖ్యమంత్రి]] [[యన్.టి.రామారావు]] సన్మానించాడు. ''కవయిత్రీతిలక'' అనే బిరుదును వరల్డ్ ఎవాంజిలిన్ సంస్థ ప్రదానం చేసింది.