నైనా దేవి: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:Hindu goddesses తొలగించబడింది; వర్గం:హిందూ దేవతలు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
పంక్తి 57:
| footnotes =
}}
'''నైనాదేవి''' భారతదేశంలోని హిమాచర్[[హిమాచల్ ప్రదేశ్]] రాష్ట్రలో గల పట్టణం.
 
== జనాభా వివరాలు ==
పంక్తి 64:
== దేవాలయం ==
 
నైనాదేవి దేవాలయం హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని బిలాస్ పూర్ జిల్లాలో కొండ పైన నెలకొని ఉంది. ఈ [[దేవాలయం]] జాతీయ రహదారి 21 మార్గంలో ఉంటుంది. ఈ కొండపై[[కొండ]]<nowiki/>పై ఉన్న దేవాలయాన్ని చేరుకొనుటకు రోడ్డు మార్గం ద్వారా వెళ్ళాలి. కొంత పైకి వెళ్ళీన తరువాత చివరి భాగంలో కొంతభాగం మెట్లద్వారా పైకి వళ్ళవలసి ఉంటుంది. కొండ క్రింది భాగం నుండి పై భాగానికి [[యాత్రికులు]] చేరడానికి కేబుల్ కార్ సదుపాయం కూడా ఉంది.
 
ఈ దేవాలయ కొండపై భాగం నుండి గోవింద్ సాగర్ [[సరస్సు]] కనబడుతుంది. ఇది [[భాక్రా డామ్|భాక్రానంగల్]] ఆనకట్ట ద్వారా సృష్టించబడినది.
 
ఈ దేవాలయం గూర్చి అనేక [[పురాణములు|పురాణ]] గాథలు ఉన్నాయి.
 
ఇతిహాసాల ప్రకారం దక్షుని యజ్ఞానికి వెళ్ళిన సతీదేవి శివునికి జరిగిన అవమానాన్ని సహింపక ఆ యజ్ఞ గుండంలో దహనం చెందుతుంది. శివుడు క్రోథంలో సతీదేవి దేహాన్ని భుజాలపై ఉంచుకొని శివతాండవం చేస్తాడు. ఈ పరిణామానికి స్వర్గంలోని అందరు [[దేవతలు]] భయపడతారు. విష్ణువు తన సుదర్శన చక్రంతో సతీదేవి దేహాన్ని 51 భాగాలుగా విభజించాడు. సతీదేవి యొక్క [[కళ్ళు]] పడిన ప్రాంతమే నైనాదేవి ఆలయ ప్రాంతంగా చెబుతారు.
 
వేరొక కథనం ప్రకారం ఈ దేవాలయం ఒక గుజ్జార్ బాలునితో ముడిపడి ఉంది. ఒకనాడు ఆ బాలుడు పశువులను కాపలా కాస్తున్నప్పుడు ఆ మందలో ఒక తెల్ల ఆవు ఒక రాతి పై తన పొదుగు ద్వారా పాలను వెస్తున్నట్లు గ్రహించాడు. తరువాత చారా రోజులు అదే విషయాన్ని గమనించాడు. ఒక రాత్రి ఆ బాలుడు తన కలలో దేవత కనబడి ఆ రాయి తన ఆసనమని చెబుతుంది. నైనా ఈ స్వాప్నిక వృత్తాంతాన్ని రాజా బీర్ చంద్ కు వివరించాడు. ఈ విషయాన్ని [[రాజు]] కూడా స్వయంగా చూసి అక్కడ ఆయన ఒక దేవాలయాన్ని నిర్మించి దానిని నైనా యొక్క పేరును పెట్టాడు.
 
నైనాదేవి ఆలయం మహిష పీఠంగా కూడా పిలువబడుతుంది. ఎందుకంటే మహిసాసురుడనే రాక్షసుడిని ఈ ప్రాంతంలోనే సంహరించినట్లు కథనం. [[పురాణములు|పురాణ]] గాథల ప్రకారం మహిసాసురుడు బ్రహ్మ వల్ల వివాహిత కాని స్త్రీ వల్ల మరణం పొందేటట్లు వరాన్ని పొందుతాడు. ఈ వరం వల్ల మహిసాసురుడు ప్రజలను హింసిస్తుంటాడు. ఈ సంఘటనతో మహిసాసురుడిని అంతమొందించుటకు అందరు దేవతలు వారి శక్తులను కలిపి దుర్గ అనే దేవతను సృష్టిస్తారు. ఈ దేవతకు అనేక రకాల ఆయుధాలను దేవతలు బహూకరిస్తారు. మహిసాసురుడు ఆ దేవత యొక్క అందాన్ని చూసి మోహించి తనను వివాహమాడవలసినదిగా కోరుతాడు. ఆమె తన కంటే శక్తివంతుడిని వివాహమాడతానని చెబుతుంది. జరిగిన యుద్ధంలో[[యుద్ధం]]<nowiki/>లో ఆమె రాక్షసుడిని ఓడించి ఆయన కళ్ళను తొలగిస్తుంది. ఈ చర్య దేవతలకు సంతోషాన్నిస్తుంది. ఆ సంతోషంతో ఆరు "జై నైనా" అనే నినాదాలనిస్తారు. అందువలన ఆ ప్రాంతం నైనా గా స్థిరపడింది.
 
== 2008 లో తొక్కిసలాట ==
{{main|2008 నైనాదేవి దేవాలయ తొక్కిసలాట}}
'''2008 [[నైనా దేవి ఆలయం|నైనాదేవి దేవాలయ]] తొక్కిసలాట''' ఆగష్టు 3, 2008 న [[భారత దేశము|భారతదేశం]]<nowiki/>లోని [[హిమాచల్ ప్రదేశ్]] రాష్ట్రంలొ జరిగినది. ఈ [[తొక్కిసలాట]]లో 146 మంది ప్రజలు మరణించారు. 150 మంది తీవ్రంగా గాయపడ్డారు.
హిమాచల్‌ప్రదేశ్‌లోని నయనాదేవి ఆలయ [[రహదారి]] మృత్యు మార్గమైంది. భక్తి మార్గంలో ప్రయాణిస్తూ అసువులు బాసిన [[పురుషులు]] మరికొందరు కాగా, అభంశుభం తెలియని మరో 36 మంది చిన్నారులు సైతం ఉన్నారు. తొక్కిసలాటలో.. పద ఘట్టనలతో వారి శరీరాలు నలిగిపోయాయి. భక్తుల దుస్తులు బురద కొట్టుకుని మసకబారిపోయాయి.<ref name=bbcnews>{{cite news|url=http://news.bbc.co.uk/1/hi/world/south_asia/7539509.stm|title='Scores killed' in India stampede|publisher=BBC News Online|accessdate=2008-08-03 | date=2008-08-03}}</ref> Another report claims that they were due to rumors of a fight at the temple causing panic. And another states it was due to police who hit the fleeing worshippers with canes to get them to continue moving.<ref name=cnn_ibn>{{cite news|url=http://www.cnn.com/2008/WORLD/asiapcf/08/03/india.stampede/index.html |title='India temple stampede' |publisher=CNN |accessdate=2008-08-03 |deadurl=yes |archiveurl=https://web.archive.org/web/20080805144328/http://www.cnn.com/2008/WORLD/asiapcf/08/03/india.stampede/index.html |archivedate=August 5, 2008 }}</ref>
 
==మూలాలు==
"https://te.wikipedia.org/wiki/నైనా_దేవి" నుండి వెలికితీశారు