కన్యాకుమారి: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
ChaduvariAWB (చర్చ | రచనలు) చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: అక్టోబర్ → అక్టోబరు (2), ప్రతిష్ట → ప్రతిష్ఠ, సందర్బంల using AWB |
|||
పంక్తి 27:
త్రివేణి సంగమ క్షేత్రం…
ప్రధాన ఆకర్షణలివే…
పంక్తి 39:
మహాత్ముని స్మారక చిహ్నం…
కన్యాకుమారిలో చూడదగిన మరో అద్భుత పర్యాటక క్షేత్రం మహాత్మా [[గాంధీ]] స్మారక మంటపం. గాంధీజీ అస్థికల పాత్రను ఉంచిన స్థలంలో 1954వ సంవత్సరంలో ఈ స్మారక మంటపాన్ని నిర్మించారు. మహాత్ముడి జయంతి అయిన
కుమరి ఆలయం…
పంక్తి 59:
==కన్యాకుమారి ఆలయం==
[[File:Kanyakumari from vivekananda rock memorial.jpg|thumb|సముద్రం నుంచి కన్యాకుమారి పట్టణం వ్యూ]]
ఇది దక్షిణ భారత దేశాగ్రమున వెలసిన పవిత్ర క్షేత్రం. మూడు సముద్రాలైన బంగాళా ఖతము, హిందూ మహా సముద్రము, అరేబియా సముద్రము కలిసే చోట నిర్మితమైన ఈ ఆలయము అతి పవిత్రమైనది. ఈ ఆలయంలోని విగ్రహాన్ని [[పరశురాముడు]]
[[దస్త్రం:Vivekananda Rock Memorial at Sunrise.JPG|thumb|right|కన్యాకుమారిలో వివేకానంద స్మారక మందిరం]]
ఈ విశాలమైన ఆలయాన్నంతటినీ నల్లని గ్రానేట్ తో నిర్మించారు. ఆలయము, అందులోని కన్యకుమారి గర్బాలయం తూర్పునకు అభిముఖంగా వున్నా సాధాణంగా భక్తులకు ఆలయ ప్రవేశం ఆలయ ఉత్తర ద్వారం ద్వారానె జరుగుతుంది. కొన్ని ప్రత్యేకమైన రోజులలో మాత్రమే తూర్పు ద్వారము తెరుస్తారు. పురుషులు పైనున్న అంగవస్త్రాన్ని తీసి లోనికి ప్రవేశించాలి. ఈ ఆచారము తమిళనాట చాల ఆలయాల్లో ఉంది. ఆలయం అంతా నల్లరాతి నిర్మాణమైనందున, వెలుతురు తక్కువగావున్నందున అంతా చీటటిమయంగా వుంటుంది.
ఈ ఆలయ ప్రధాన ద్వారం అనగా తూర్పు వైపున వున్న మహాద్వారాన్ని మూసి వుంచడానికి ఒక కథను చెప్తారు. అదేమంటే.... గతంతలో తూర్పు వైపున వున్న మహాద్వారం ద్వారానే భక్తులకు ప్రవేశం వుడేది. అనగా బంగాళాఖాత సముద్రానికి ఎదురుగా .... ఆలయంలోని అమ్మవారి ముక్కుపుడక నుండి వెలువడే కాంతి సముద్రంలో సుధూరంలో వున్న ఓడలకు చేరి ... ఇది సురక్షితమైన రేవుగా భావించి నావికులు ఆ వెలుగు ఆధారంగా తీరానికి రావడానికి ప్రయత్నించి .... సముద్రంలో అక్కడున్న నల్ల రాతి గుట్టలకు ఢీకొని ప్రమాదాలకు గురయ్యేవని..... దానివలన తూర్పు ద్వారం మూసివేశారని అంటుంటారు. సంవత్సరంలో కేవల నాలుగు రోజులు అదీ మాహోత్సవాల
;ఆలయ చరిత్ర…
పంక్తి 81:
;గాందీ మహాత్ముని స్మారక చిహ్నం…
కన్యాకుమారిలో చూడదగిన మరో పర్యాటక కేద్రం.... మహాత్మా గాంధీ స్మారక మంటపం. గాంధీజీ మరణానంతరము... గాంధీజీ అస్తికలను మూడు సముద్రాలు కలిసే చోటనిజ్జనం చేయాలని అస్థికల పాత్రను ఉంచిన స్థలంలో 1954వ సంవత్సరంలో ఈ స్మారక మంటపాన్ని నిర్మించారు. మహాత్ముడి [[జయంతి]] రోజున అనగా
మూడు సముద్రాల కలయిక కన్యాకుమారి భారత దేశానికి దక్షిణాగాన కన్యాకుమారి పవిత్ర యాత్రాస్థలంగానే కాక ప్రముఖ పర్యాటక కేంద్రంగా కూడా ప్రసిద్ధి చెందింది. ఒకే ప్రదేశం నుండి సూర్యోదయం, సూర్యాస్తమయం రెండు ఒక ప్రదేశం నూడి చూడగలిగిన మన దేశంలో ఒకే ఒక్క ప్రదేశం కన్యాకుమారి. మరో అరుదైన అద్భుతానికి కూడా ఇది నిలయము. పౌర్ణమి నాడు ఒక వైపు సూర్తాస్తమాన్ని మరో వైపు చంద్రోదయాన్ని కూడా ఇక్కడి నుండి చూడవచ్చు. ఈ దృశ్యాలను చూడడానికి చాల మంది యాత్రీకులు ఇక్కడికి వస్తుంటారు.
|