చల్లా సత్యవాణి: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
Bhaskaranaidu (చర్చ | రచనలు) |
ChaduvariAWB (చర్చ | రచనలు) |
||
పంక్తి 1:
{{Orphan|date=ఏప్రిల్ 2017}}
'''చల్లా సత్యవాణి''' [[తెలుగు]] రచయిత్రి. ఆమె కందుకూరి రాజ్యలక్ష్మి కళాశాల అధ్యాపకురాలిగా, ఎన్.సి.సి మేడంగా సేవలిందించి, రాజమహేంద్రి మహిళా కళాశాల ప్రిన్సిపాల్ గా చేసి, డైరెక్టర్ గా కొనసాగుతున్నారు.ఆధ్యాత్మికంగా తాను అనుభూతి పొందుతూ, పదిమందికీ ఆ అనుభూతిని అందించడానికి, పుస్తక రూపంకల్పించి, ఆధ్యాత్మికసంపద వితరణచేస్తున్నారు.
==పరిచయం==
[[కౌండిన్యులు|కౌండిన్యస]] గోత్రికులు శ్రీమతి చల్లా అచ్యుత రామలక్ష్మి, శ్రీ వీరావధానులు పుణ్యదంపతులకు [[1942]] [[ఏప్రియల్ 4]] న అంటే [[చిత్రభాను]] సంవత్సర చైత్ర బహుళ తదియ [[శనివారం]] [[రాజోలు]] తాలూకా [[మలికిపురం]] మండలం [[మోరి]] గ్రామంలో డాక్టర్ చల్లా సత్యవాణి జన్మించారు. [[1942]]మే నెలనుంచి ఈమె [[రాజమండ్రి]] దానవాయిపేట ఇంటినెంబర్ 46-18-11లోనే నివసిస్తున్నారు. ఈ ఇంటిపేరే ప్రణవకుటి.డాక్టర్ (మేజర్) సత్యవాణి ఎం.ఏ (హిందీ) సాహిత్యరత్న, ఎం.ఏ (రాజనీతి శాస్త్రం, ఎం.ఏ (ఫిలాసఫీ, ఎం.ఇడి, ఎం.ఫిల్, పిహెచ్.డి.పూర్తిచేశారు. శ్రీమతి కందుకూరి రాజ్యలక్ష్మి స్త్రీల కళాశాలలో [[లెక్చరర్]]
==ఆధ్యాత్మిక సంపదను పంచుతూ==
Line 13 ⟶ 14:
==రఘుపతి వెంకయ్య స్వర్ణ పతక పురస్కారం==
2006లో [[ఆంధ్రా యూనివర్సిటీ]]నుంచి'సర్ రఘుపతి వెంకట రత్నంనాయుడు 'స్వర్ణ పతక పురస్కారం అందుకున్న డాక్టర్ సత్యవాణి, మద్దూరి అన్నపూర్ణయ్య సేవా సమితినుంచి అన్నపూర్ణయ్య పురస్కారం పొందారు. ఇంకా ఎన్నో సత్కారాలు అందుకున్నారు.జూనియర్ చాంబర్ ఇంటర్ నేషనల్ (జె.సి.ఐ) ప్రతిఆధ్వర్యాన యేటా వారోత్సవాలలో ఇచ్చే పురస్కారంలో భాగంగా 2016
==ముద్రిత గ్రంధాలు==
డాక్టర్ (మేజర్) సత్యవాణి రచించిన గ్రంథాల్లో దాదాపు అన్ని ముద్రితమయ్యాయి. తాజాగా శ్రీ యాతగిరి శ్రీరామ నరసింహారావు అశీతి (80 ఏళ్ళ పండుగ) సందర్భంగా ఆయన నివాసం దగ్గర ఉన్న ప్రాచీన శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి స్థల చరిత్రపై పుస్తకాన్ని ముద్రించారు. శ్రీ యాతగిరికి అంకితం ఇచ్చిన ఈ పుస్తకాన్ని
# సత్యవ్యాస కదంబం ప్రథమ భాగం (30.4.2000).
# డాక్టర్ ఎ.బి నాగేశ్వరరావు-ఏ పొలిటికల్ స్టడీ (1.11.2001).
Line 30 ⟶ 31:
# పంచాయతన దేవాలయములు-తూర్పు గోదావరి జిల్లా (3.11..2008).
# శ్రీ పర్వతవర్ధినీ ఉమారామలింగేశ్వర పంచాయతన ఆలయం-శ్రీ పద్మావతీ సమేత శ్రీ వేంకటేశ్వరస్వామివార్ల క్షేత్రమహ్యత్యం (11.11.2008).
# ఎన్.సి.సి-ఏ సింబల్ ఆఫ్ డిసిప్లిన్ రెండవభాగం (
# అష్ట సోమేశ్వర క్షేత్రదర్శిని-తూర్పుగోదావరి జిల్లా ప్రథమముద్రణ (23.2.2009).
# మహిళారత్నం, పద్మ విభూషణ్ డాక్టర్ దుర్గాబాయి దేశ్ ముఖ్ (15.7.2009).
Line 51 ⟶ 52:
# http://sarikothasamacharam.com/drmejar-challa-satyavanis-krishna-pushkara-darshini/
#'కృష్ణవేణి పుష్కరదర్శిని' ఆవిష్కరణ (సాక్షి దినపత్రిక)
#'శ్రీ లక్షీనరసింహస్వామి ఆలయ చరిత్ర పుస్తకావిష్కరణ (సాక్షి దినపత్రిక, (29.9.2016)
== ఇతర లింకులు==
|