చోళ సామ్రాజ్యం: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
ChaduvariAWB (చర్చ | రచనలు) |
ChaduvariAWB (చర్చ | రచనలు) |
||
పంక్తి 41:
[[దస్త్రం:Raraja detail.png|thumb|right|[[తంజావూరు]] - [[బృహదీశ్వరాలయం]] లోని రాజరాజ చోళుని విగ్రహం.]]
'''చోళ సామ్రాజ్యం''' ([[తమిళం|తమిళ భాష]]:சோழர் குலம்), 13 వ శతాబ్దం వరకు ప్రధానంగా [[దక్షిణ భారతదేశం|దక్షిణ భారత దేశాన్ని]] పరిపాలించిన తమిళ సామ్రాజ్యం. ఈ సామ్రాజ్యం [[కావేరి]] నది పరీవాహక ప్రాంతంలో పుట్టి దక్షిణ
చోళ సామ్రాజ్యం 10,11,12 శతాబ్దంలో చాలా ఉచ్ఛస్థితిని పొందింది. [[మొదటి రాజరాజ చోళుడు]] మరియు అతని కుమారుడు [[రాజేంద్ర చోళుడు]] కాలంలో చోళ సామ్రాజ్యం [[ఆసియా ఖండం]]లోనే సైనికంగా, ఆర్థికంగా, సాంస్కృతికంగా చాలా అభివృద్ధి పొందింది. చోళ సామ్రాజ్యం దక్షిణాన [[మాల్దీవులు]] నుండి ఉత్తరాన ఇప్పటి [[ఆంధ్ర ప్రదేశ్]]|లోని [[గోదావరి]] పరీవాహక ప్రాంతం వరకు విస్తరించింది. [[రాజరాజ చోళ]]
== రాజరాజ చోళుడు ==
|