జాతీయ న్యాయ దినోత్సవం: కూర్పుల మధ్య తేడాలు

Underlinked మూసను తొలగించాను
చి →‎top: AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: లో → లో using AWB
పంక్తి 1:
భారతదేశంలో జాతీయ న్యాయ దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం [[నవంబర్ 26]] న జరుపుకుంటారు. 1979 లో నాటి [[సుప్రీం కోర్టు]] ప్రధాన [[న్యాయమూర్తి]] ప్రతి సంవత్సరం నవంబర్ 26 న నేషనల్ లా డే నిర్వహించాలని ప్రకటించారు . [[1949]] లో భారత రాజ్యాంగ కమిటి రాజ్యాంగ ముసాయిదాను చేపట్టింది. కమిటీ సభ్యులు 1949 నవంబరు 26 వ తేదీన తొలి ముసాయిదా ప్రతులపై సంతకాలు చేశారు[http://<ref>{{cite%20web%20|%20url=http://www.indiaprwire.com/pressrelease/education/20121126137765.htm%20|%20title=26/11%20A%20Day%20that%20cannot%20be%20forgotten%20by%20Citizens%20of%20India%20Today%20|%20accessdate=13%20February%202014}}</ref><ref>{{cite web | url=http://www.indiaprwire.com/pressrelease/education/20121126137765.htm | title=26/11 A Day that cannot be forgotten by Citizens of India Today | accessdate=13 February 2014}}</ref>] . అది [[1950]] [[జనవరి 26]] వ తేదీ నుంచి అమల్లోకి వచ్చింది. రాజ్యాంగ మౌలిక [[లక్ష్యం]] సామాజిక, ఆర్థిక, రాజకీయ న్యాయాన్ని అందరికీ అందించడం, కాబట్టి రాజ్యాంగ ముసాయిదా ప్రతుల తొలి సంతకాల రోజైన నవంబరు 26 తేదిని జాతీయ న్యాయదినోత్సవముగా ఎంచుకున్నారు. ఈ దినోత్సవము నాడు న్యాయవాదులు సమావేశమై న్యాయాన్ని కాపాడుతామని న్యాయ [[ప్రతిజ్ఞ]] చేస్తారు.
 
==ఇవి కూడా చూడండి==