రిగోబర్టా మేంచూ: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 13:
}}
 
'''రిగోబర్టా మేంచూ''' (Rigoberta Menchú) [[నోబెల్ బహుమతి]] పొందిన మహిళ. ఈమెను 130 మంది ప్రత్యర్ధుల లోంచి ఎంపికచేశారు. ఆయుధాలు లేకుండా శాంతియుతంగా[[శాంతి]]<nowiki/>యుతంగా ప్రజల అధికార కోసం ఆందోళన జరిపారు.
 
ఈమె గ్వాటేమాలా లోని మాయాస్ భారతీయుల 22 సమూహాలలో ఒక సమూహమైన క్విచే లోని సభ్యురాలు. గ్వాటేమాలాలోని ఒక కోటి జనాభాలో 60-80 శాతం మంది మాయాస్ భారతీయులదే[[భారతీయుడు|భారతీయు]]<nowiki/>లదే. గ్వాటేమాలా జాతి నేత విసేండే మేంచూ తొమ్మిది మంది సంతానంలో అందరికంటే చిన్నవారు. ఆమె [[అమ్మ|తల్లి]] జౌనా మేంచు ఒక మిడ్ వైఫ్. రిగోబర్టా 1959లో చిమేల్ గ్రామంలో[[గ్రామం]]<nowiki/>లో జన్మించింది.
 
==మూలాలు==
"https://te.wikipedia.org/wiki/రిగోబర్టా_మేంచూ" నుండి వెలికితీశారు