పి.సుశీల: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 31:
|Location = right
}}
'''పి.సుశీల''' (పులపాక సుశీల) ప్రముఖ గాయకురాలు. ఐదు [[జాతీయ]] పురస్కారాలు, పలు ప్రాంతీయ పురస్కారాలు అందుకొన్న సుశీల, తన గాత్రమాధుర్యంతో 50 సంవత్సరాల సినీ జీవితములో [[తెలుగు]], [[తమిళం]], [[కన్నడం|కన్నడ]], [[మలయాళం|మలయాళ]], [[హిందీ]], [[బెంగాలీ]], [[ఒరియా]], [[సంస్కృతం]], [[తుళు]], [[బడగ]] మరియు [[సింహళ]] భాషలలో 50 వేలకు పైగా గీతాలు పాడింది. [[భాష]] ఏదయినా అద్భుత కంఠస్వరానికి స్పష్టమైన ఉచ్ఛారణకి సుశీల పెట్టింది పేరు.
 
సుశీల [[1935]]లో [[విజయనగరం]]లో సంగీతాభిమానుల కుటుంబంలో[[కుటుంబము|కుటుంబం]]<nowiki/>లో జన్మించింది. ఈమె తండ్రి పి.ముకుందరావు ప్రముఖ క్రిమినల్ లాయరు. తల్లి శేషావతారం. [[1950]]లో సంగీత దర్శకుడు నాగేశ్వరరావు [[ఆకాశవాణి|ఆలిండియా రేడియో]]లో నిర్వహించిన పోటీలో సుశీలను ఎన్నుకున్నారు. ఆమె [[ఏ.ఎమ్.రాజా]]తో కలిసి ''పెట్ర తాయ్'' (తెలుగులో [[కన్నతల్లి]]) అనే సినిమాలో ''ఎదుకు అలత్తాయ్'' అనే పాటను తన మొదటిసారిగా పాడింది.
 
==పురస్కారములు==
"https://te.wikipedia.org/wiki/పి.సుశీల" నుండి వెలికితీశారు