ధొండొ కేశవ కర్వే: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: లో → లో (3) using AWB
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
{{మొలక}}
 
'''మహర్షి ధొండొ కేశవ కర్వే''' ([[ఏప్రిల్ 18]], [[1858]] - [[నవంబర్ 9]], [[1962]]) తన జీవితాంతము మహిళా ఉద్ధరణకై పాటుపడినాడు. ఈయన మహిళలకై ఒక కళాశాల ప్రారంభించాడు. [[భారత దేశము]]లో ప్రప్రథమ మహిళా విశ్వవిద్యాలయమైన [[ఎస్.ఎన్.డీ.టి మహిళా విశ్వవిద్యాలయము]]నువిశ్వవిద్యాలయమును [[1916]]లో [[ముంబై]]లో స్థాపించాడు. [[1958]]లో ఈయన్ను భారత ప్రభుత్వ అత్యున్నత పౌర పురస్కారమైన [[భారత రత్న]]తో సత్కరించారు. అభిమానులు ఈయన్ను అన్నా లేదా అన్నాసాహెబ్ అని పిలిచేవారు.
 
== ఆరంభ జీవితం ==
కర్వే [[మహారాష్ట్ర]]లోని [[రత్నగిరి]] జిల్లా, [[ఖేడ్]] తాలూకాకు చెందిన [[షేరావళి]]లోషేరావళిలో [[ఏప్రిల్ 18]], [[1858]]న ఒక చిత్‌పవన్ [[బ్రాహ్మణులు|బ్రాహ్మణ]] కుటుంబములో జన్మించాడు. ఈయన స్వస్థలం [[కొంకణ్]] ప్రాంతంలోని మురుద్ (రత్నగిరి జిల్లా). ఈయన తండ్రి పేరు కేశవ్ బాపున్న కర్వే.
 
కర్వే ముంబాయిలోని[[ముంబై|ముంబాయి]]<nowiki/>లోని విల్సన్ కళాశాలలో[[కళాశాల]]<nowiki/>లో మెట్రిక్యులేషన్ పూర్తి చేశాడు.
<ref name=VikramKarveNotes>{{
cite web
పంక్తి 12:
|accessdate=2006-08-01
}}</ref>
ఆ తరువాత [[ఎల్ఫిన్‌స్టోన్ కళాశాల]] నుండి గణిత శాస్త్రములో బి.ఎ. పట్టా పొందాడు.
<ref name=SundryNotes>{{
cite web
"https://te.wikipedia.org/wiki/ధొండొ_కేశవ_కర్వే" నుండి వెలికితీశారు