మన్నేవారి తుర్కపల్లి (యాదాద్రి జిల్లా ): కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 48:
==సకలజనుల సమ్మె==
ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ధ్యేయంగా సెప్టెంబరు 13, 2011 నుంచి అక్టోబరు 23, 2011 వరకు మండలంలోని ప్రభుత్వోద్యోగులందరూ విధులను నిర్వహించక 42 రోజులపాటు సకలజనుల సమ్మెలో పాల్గొన్నారు. మండలంలోని విద్యాసంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలు అన్నీ మూతపడ్డాయి.
== మండలంలోని ప్రముఖ వ్యక్తులు ==
చింతపండు నవీన్ కుమార్ అలియాస్ తీన్మార్ మల్లన్న, ప్రముఖ జర్నలిస్టు
 
==మండలంలోని గ్రామాలు==
#[[గోపాలపురం (తుర్కపల్లి)|గోపాలపురం]]