ఉద్దమ్ సింగ్: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 12:
|religion=[[సిక్కు మతం]]
}}
'''ఉద్దమ్ సింగ్''' [[భారత స్వాతంత్ర్య సమరయోధులు-జాబితా|భారత స్వాతంత్ర్య సమరయోధుడు]]. ఇతడు [[జనరల్ డయ్యర్|జెనరల్ మైకెల్ ఓ డయ్యర్]]నుడయ్యర్ను చంపినందుకు ప్రసిద్ధుడయ్యాడు. ఈ డయ్యరే [[జలియన్ వాలాబాగ్ దురంతం|జలియఁవాలాబాగ్ హత్యాకాండకు]] సూత్రధారి.
ఉద్దమ్ సింగ్ తన పేరును '''రాం మొహమ్మద్ సింగ్ ఆజాద్''' గా, [[భారతదేశం]]లోని మతాలైన [[హిందూమతము|హిందూ]], [[ఇస్లాం మతం|మొహమ్మదీయ]], [[సిక్కు మతము|సిక్కు]] మతాలకు ఏకత్వాన్ని ఆపాదిస్తూ, మార్చుకున్నాడు. ఇతడి త్యాగానికీ, దేశభక్తికీ మెచ్చుకొని ఇతడిని షహీద్-ఎ-అజం (వీరులలో అగ్రుడు) గా వ్యవహరిస్తారు. 20వ శతాబ్దపు మొదట్లో [[భగత్ సింగ్]], [[రాజ్‍గురు]], ఇంకా [[సుఖ్ దేవ్|సుఖదేవ్]]తో పాటుగా ఉద్దమ్ సింగ్ ని కూడా [[తీవ్రవాదం|తీవ్రవాద]] స్వాతంత్ర్య సేనానులుగా గుర్తించవచ్చు. [[బ్రిటిష్]] ప్రభుత్వం వీరిని ఆనాడే భారతదేశపు మొదటి మార్క్సిస్టులుగా పేర్కొనింది. 1940 మార్చి 13న జలియన్ వాలా బాగ్ సంఘటనకు ప్రతీకారంగా[[ప్రతీకారం]]<nowiki/>గా ఉద్దం సింగ్ [[లండన్]] కాక్స్‌టన్‌ హాల్‌లో మైకేల్ ఓ డయ్యర్‌ని కాల్చి చంపి, లొంగిపోయాడు.
==బాల్యం==
"https://te.wikipedia.org/wiki/ఉద్దమ్_సింగ్" నుండి వెలికితీశారు