గండవరం సుబ్బరామిరెడ్డి: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
ChaduvariAWB (చర్చ | రచనలు) చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: లో → లో (2), తో → తో , ప్రతిష్ట → ప్రతిష్ఠ, → (2) using AWB |
Nrgullapalli (చర్చ | రచనలు) చి →జననం |
||
పంక్తి 42:
== విద్యాభ్యాసం - ఉద్యోగం ==
ఉన్నత పాఠశాల చదువు గూడూరులో పూర్తిచేసి, నెల్లూరు లోని వి.ఆర్.కాలేజీలో బి.ఏ
== రంగస్థల ప్రవేశం ==
1952లోనే [[రంగస్థలం]]తో అనుబంధం ఉంది.
== ఇతర రచనలు ==
‘మన ఊరు, శిఖరం కూలింది, వెంటాడే నీడలు’ అనే [[రంగస్థలం|రంగస్థల]] నాటికలు, నీరు పల్లమెరుగు, చీమలుపెట్టిన పుట్టలు, నయనతార అనే రేడియో నాటకాలు రాశారు. వెలుగుపూలు అనే కార్యక్రమానికి 105 ఎపిసోడ్ల స్క్రిప్ట్ రాశారు. నాటకరంగం పై సుమారు 300 వ్యాసాలు వివిధ పత్రికలకు రాశారు. తెలుగు నాటకరంగంపైన, అటు పాశ్చాత్య నాటకరంగంపైన పరిశోధన చేసి ఆధునిక తెలుగు నాటకరంగంలో 1860నుంచి 1985 వరకు వచ్చిన మార్పులు రాశారు. '''గ్లింప్సెస్ ఆఫ్ తెలుగు డ్రామా''' అనే పేరుతో ఇంగ్లీషులో తెలుగు నాటక రచయితల రచనలపైన గ్రంథం రచించారు. మూడు ప్రసిద్ధ నాటకాలు అయిన '''[[వరవిక్రయం]]''', '''నిజం''', '''[[గయోపాఖ్యానం]]''' పైన విమర్శనాత్మక గ్రంథాలు రాశారు.
ఆంధ్రదేశంలోని [[తెలంగాణా]], ఆంధ్రా [[రాయలసీమ]] జిల్లాలలోనే కాక రాష్ట్రేతర పరిషత్తుల్లో కూడా నిర్వహించిన ఎన్నో నాటక పోటీలకు న్యాయనిర్ణేతగా వ్యవహరించారు. అనేక ప్రతిష్ఠాత్మక పరిషత్ నాటకాలకు 77సార్లు న్యాయనిర్ణేతగా వ్యవహరించారు. అమెరికాలోని తెలుగు సంస్థ ఆటావారు 1998లో నిర్వహించిన ప్రపంచ నాటక రచన పోటీలకుకూడా న్యాయనిర్ణేతగా వ్యవహరించారు. సుమారు మూడుసార్లు [[అమెరికా]]లో పర్యటించి అక్కడి రంగస్థల విశేషాలను గమనించారు.
|