రంగనాథ రామాయణము: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
చి →కర్తృత్వం: గోన కి బుద్ధారెడ్డికి మధ్య ఖాళీ చేసేను |
Nrgullapalli (చర్చ | రచనలు) చిదిద్దుబాటు సారాంశం లేదు |
||
పంక్తి 1:
== కర్తృత్వం ==
వర్థమానపురాన్ని ఏలిన [[గోన బుద్ధారెడ్డి|గోన బుద్దారెడ్డి]] తండ్రి కోరిక మేరకు క్రీ.శ.1294-1300 కాలంలో ఈ రామాయణాన్ని రచించాడు.<ref>తెలంగాణ సాహిత్య వైశిష్ట్యం, రచన: ఆచార్య ఎస్వీ రామారావు</ref> [[పాల్కుర్కి సోమనాథుడు]] తర్వాత [[ద్విపద]] [[కవిత]]<nowiki/>ను రచించిన వారిలో గోనబుద్దారెడ్డి రెండవవాడు. యుద్ధకాండ వరకు ఇతను రచించగా మిగిలిన భాగాన్ని ఇతని కుమారులు పూర్తిచేశారు. ఇతని కుమారుడు గోన గణపతిరెడ్డి తండ్రిపేరిట బుద్ధేశ్వరాలయాన్ని నిర్మించాడు. ఉత్తరకాండ కర్తలయిన కాచ, విఠలనాథులు ఇతని కుమారులేనని కొందరు పరిశోధకులు వ్రాశారు.<ref>కాకతీయ చరిత్రము, తేరాల సత్యనారాయణశర్మ రచన, ముద్రణ 2002, పేజీ 168</ref> ఐతే ప్రముఖ సాహిత్య విమర్శకుడు [[వేటూరి ప్రభాకరశాస్త్రి]] గోన బుద్ధారెడ్డి పినతండ్రి కుమారుడైన మరో గన్నారెడ్డి కుమారులే ఉత్తర రంగనాథరామాయణ కర్తలను [[పరిశోధన]] వెలువరించారు<ref name=సింహావలోకనము>{{cite book|last1=ప్రభాకరశాస్త్రి|first1=వేటూరి|title=సింహావలోకనము|date=2009|publisher=తిరుమల తిరుపతి దేవస్థానం|location=తిరుపతి|url=http://www.dli.gov.in/cgi-bin/metainfo.cgi?&title1=sin%27haavalookanamu&author1=prabhaakarashaastri%20veit%27uuri&subject1=GENERALITIES&year=1955%20&language1=Telugu&pages=220&barcode=2030020024540&author2=&identifier1=&publisher1=mand-i%20man%27jari&contributor1=&vendor1=til&scanningcentre1=rmsc,%20iiith%20&slocation1=OSU&sourcelib1=OU%20&scannerno1=&digitalrepublisher1=&digitalpublicationdate1=0000-00-00&numberedpages1=&unnumberedpages1=&rights1=IN_COPYRIGHT©rightowner1=©rightexpirydate1=&format1=%20&url=/data7/upload/0190/655|accessdate=7 December 2014}}</ref>.
== ప్రాచుర్యం ==
గోన బుద్ధారెడ్డి వ్రాసిన రంగనాథ రామాయణం [[తెలుగు]] నాట అత్యంత ప్రాచుర్యం వహించిన గ్రంథాల్లో ఒకటిగా నిలుస్తోంది. ఆంగ్ల విద్య తెలుగు నాట ప్రవేశించని రోజుల్లో సంస్కృత భాషా పాఠకులు తప్ప తక్కిన విద్యార్థులందరికీ చిన్నతనంలోనే '''పెద్దపుస్తకం''' పట్టించి చదివించేవారు. ఇంతకీ ఈ పెద్ద [[పుస్తకము|పుస్తకం]] అంటే మూడు పుస్తకాలకు సామాన్య నామం. ఆ మూడు పుస్తకాలు ఇవి:
# [[కవిత్రయం]] వారి [[ఆంధ్రమహాభారతం]]
# [[గోన బుద్దారెడ్డి]] కృతమైన [[రంగనాథ రామాయణము]]
# [[పోతన]] [[శ్రీమదాంధ్ర భాగవతం|భాగవతం]]
"రంగనాథ రామాయణం ద్విపద కావ్యాలలొనే నగ్రగణ్యము, [[తెలుగు]] సాహిత్యమందలి యుత్తమోత్తమ
==మూలాలు==
|