పాపినేని శివశంకర్: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 36:
| weight =
}}
'''డా. పాపినేని శివశంకర్''' సుప్రసిద్ధ [[కవి]], కథకులు మరియు విమర్శకులు. సాహితీ త్రిముఖుడుగా ప్రసిద్ధి గాంచారు. '''పాపినేని శివశంకర్''' ఆధునిక [[తెలుగు]] కవిత్వ [[ప్రపంచము]]<nowiki/>లో అగ్రశ్రేణి కవులలో ఒకరు. ఆయన రాసిన రజనీగంధ అనే కవితా సంపుటికి గాను కేంద్ర ప్రభుత్వం 2016 డిసెంబరు 21 న [[సాహిత్య అకాడమీ|కేంద్ర సాహిత్య అకాడెమీ]] [[పురస్కారం]] ప్రకటించింది.<ref name="పాపినేనికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు">{{cite web|title=పాపినేనికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు|url=http://www.eenadu.net/homeinner.aspx?category=general&item=break99|website=eenadu.net|publisher=ఈనాడు|accessdate=21 December 2016|archiveurl=https://web.archive.org/web/20161221104610/http://www.eenadu.net/homeinner.aspx?category=general&item=break99|archivedate=21 December 2016}}</ref><ref name="చాలా సంతోషంగా ఉంది: పాపినేని">{{cite web|title=చాలా సంతోషంగా ఉంది: పాపినేని|url=http://www.eenadu.net/homeinner.aspx?category=general&item=break101|website=eenadu.net|publisher=ఈనాడు|accessdate=21 December 2016|archiveurl=https://web.archive.org/web/20161221105104/http://www.eenadu.net/homeinner.aspx?category=general&item=break101|archivedate=21 December 2016|location=హైదరాబాదు}}</ref> ఆలోచనల, అనుభూతుల మేళవింపు శివశంకర్ కవిత్వం. అందులోని తాత్త్వికమైన లోతులు చదువరులను ఆలోచింప జేస్తాయి. ఇప్పటివరకు సుమారుగా 350 కవితలు, 55 చిన్న కథలు ఇంకా 220 వ్యాసాలు వివిధ పత్రికలలో ప్రచురితమయ్యాయి.[[వాసిరెడ్డి నవీన్]]తో కలిసి 1990 నుంచి [[తెలుగు]] ఉత్తమ కథా సంకలనాలను కథా సాహితి పేరుతో 1990 నుంచి ప్రతి సంవత్సరమూ ప్రచురిస్తున్నారు. శివశంకర్ కవితా సంపుటాలు 5 ప్రచురించబడ్డాయి. 2 కథా సంపుటాలు మట్టి గుండె (1992), సగం తెరిచిన తలుపు (2008) వెలువడ్డాయి. 'సాహిత్యం-మౌలిక భావనలు' అనే అంశంపై వీరు చేసిన ఉత్తమ పరిశోధనకు ఆచార్య [[తూమాటి దొణప్ప]] స్వర్ణపతకం లభించింది. చినుకు, కథా సాహితి, విస్మృత కథ, రైతు కవిత, కవిత సంపుటాలకు సంపాదకత్వ బాధ్యత నిర్వహించాడు. [[పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయము|తెలుగు విశ్వవిద్యాలయము]] నుంచి, 2000 సంవత్సరములో సాహితీ పురస్కారం పొందారు. [[తాడికొండ]] బి.ఎస్.ఎస్.బి.కళాశాలలో తెలుగు అధ్యాపకులుగా, ప్రిన్శిపాల్ గా పనిచేసి, 2011 [[నవంబరు]]<nowiki/>లో పదవీవిరమణ చేశారు.
 
==రచనలు==
"https://te.wikipedia.org/wiki/పాపినేని_శివశంకర్" నుండి వెలికితీశారు