పరమయోగి విలాసము: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: గ్రంధా → గ్రంథా, ) → ) using AWB
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
'''పరమయోగి విలాసము''' [[తాళ్ళపాక తిరువేంగళనాధుడు]] రచించిన ద్విపద పద్య [[కావ్యం]]. ఇందులో పన్నిద్దరు [[ఆళ్వార్లు]], ఆచార్యుల చరిత్ర సుమారు 7,000 ద్విపద [[పద్యాలు]], ఎనిమిది ఆశ్వాసాలుగా ఉన్నాయి. ఆళ్వార్ల జీవితచరిత్రలపై తెలుగులో[[తెలుగు]]<nowiki/>లో రచించిన మొట్టమొదటి [[కావ్యము|కావ్యం]] దీని విశిష్టత.
 
==నేపథ్యం==
ఒకనాడు చిన్నన్నకు [[రాత్రి]] నిద్రలో [[వేంకటేశ్వరుడు]] ఒకానొక శ్రీవైష్ణవాచార్యుని ఆకారంలో గోచరించాడు. తన చేతితో తాను ఆరగించిన ప్రసాదాన్ని ఈ మహాకవికి[[మహాకవి]]<nowiki/>కి ఇచ్చాడు. "పన్నిద్దరాళ్వారుల పవిత్రగాథలను ద్రావిడ ప్రబంధాన్నుండి సేకరించి, తెలుగులో[[తెలుగు]]<nowiki/>లో [[ద్విపద]] కావ్యంగా రచించి, లక్ష్మీసమేతుడవై, భక్తుల పరివారంతో కొలువుదీరియున్న నాకు అంకితం చేయవలసింది" అని సెలవిచ్చారు. స్వామివారి ఆదేశానుసారం ఈ అపూర్వమైన గ్రంథాన్ని చిన్నన్న రచించెను.
 
==బయటి లింకులు==
"https://te.wikipedia.org/wiki/పరమయోగి_విలాసము" నుండి వెలికితీశారు