రామాయణం: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
దిద్దుబాటు సారాంశం లేదు ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు |
Avinash.Battula (చర్చ | రచనలు) B.c ట్యాగులు: విజువల్ ఎడిటర్ ద్వారా సవరణ చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు |
||
పంక్తి 1:
రామాయణము
[[భారత దేశం|భారతీయ]] వాఙ్మయములో ఆదికావ్యముగాను, దానిని [[సంస్కృత భాష|సంస్కృతము]] లో రచించిన [[వాల్మీకి]] మహాముని ఆదికవిగాను సుప్రసిధ్ధము. సాహిత్య చరిత్ర (History of Epic Literature) పక్రారం రామాయణ కావ్యము వేద కాలం తర్వాత, అనగా సుమారు 500 B.
<ref>Lecture 34: Rewritings / Retellings of Indian Epics II: Ramayana</ref><ref>History of Ancient India: Earliest Times to 1000 A. D., Radhey Shyam Chaurasiya p. 38: "the Kernel of the Ramayana was composed before 500 B.C. while the more recent portion were not probably added till the 2nd century B.C. and later."</ref>. రామాయణం కావ్యంలోని కథ [[త్రేతాయుగం]] కాలంలో జరిగినట్లు వాల్మీకి పేర్కొన్నారు. అన్ని భారతీయ భాషలందును, అన్ని ప్రాంతములందు ఈ కావ్యము ఎంతో ఆదరణీయము, పూజనీయము. [[ఇండొనీషియా]], [[థాయిలాండ్]], [[కంబోడియా]], [[మలేషియా]], [[వియత్నాం]], [[లావోస్]] దేశాలలో కూడా రామాయణ గాథ ప్రచారంలో ఉంది. ఇండోనీషియా లోని బాలి దీవిలో '''రామాయణము''' నృత్య నాటకము బాగా ప్రసిద్ధము.
[[దస్త్రం:ramarama.jpg|right|275px|thumb|హనుమచేత, లక్ష్మణ భరత శత్రుఘ్నులచేత సేవింపబడుతూ సింహాసనాసీనులైన సీతారాములు ([[తూర్పు యడవల్లి]] [[దేవాలయం]] ముఖద్వారంపై శిల్పం) ]]
|