ఈ.ఎస్.ఎల్.నరసింహన్: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 31:
 
'''ఈ.ఎస్.ఎల్.నరసింహన్''' (ఏక్కాడు శ్రీనివాసన్ లక్ష్మీ నరసింహన్) (తమిళం: ஈக்காடு சீனிவாசன் லக்ஷ்மி நரசிம்மன்) (జననం1946) [[మద్రాసు విశ్వవిద్యాలయము]]లో భౌతిక శాస్త్రంలో పట్టా పుచ్చుకున్నాడు. రాజకీయ శాస్త్రంలో ఉన్నత పట్టా చదివారు. [[మద్రాసు న్యాయ విశ్వవిద్యాలయము]] నుండి ఎల్ఎల్బి పూర్తి చేశారు.
1968లో భారత పోలీసు సేవలో చేరి, ఆంధ్రప్రదేశ్ విభాగానికి మారాడు. ఇంటిలిజెన్స్ బ్యూరో ప్రధాన అధికారిగా పనిచేసి 2006 లో ఉద్యోగ విరమణ చేశారు. ఆ తరువాత మాస్కో రాయబారిగా ప‌నిచేశారు.  ఛత్తీస్ఘర్ కి మూడవ గవర్నర్ గా పనిచేసి డిసెంబరు 28, 2009న అదనపు బాధ్యతగా 22 వ ఆంధ్రప్రదేశ్ గవర్నర్ గా ప్రమాణ స్వీకారం చేశారు. జనవరి 22, 2010న పూర్తి బాధ్యతలు స్వీకరించారు.ప్రస్తుతం తెలంగాణ,ఆంధ్రప్రదేశ్ రాష్టాలకు గవర్నర్ గా ఉన్నారు
 
==మూలాలు==
"https://te.wikipedia.org/wiki/ఈ.ఎస్.ఎల్.నరసింహన్" నుండి వెలికితీశారు