స్వయంవరం (మలయాళ సినిమా): కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 27:
 
విశ్వం తాను చూస్తున్న జీవితాన్ని, సమస్యలను నిజాయితీగా తన రచనలలో ప్రతిబింబిస్తూ రచయితగా ఈ సమాజంలో బ్రతకగలనని అనుకున్నాడు. కానీ ఎదురుదెబ్బ తినక తప్పలేదు. కష్టాలు ఎన్నైనా భరించవచ్చు - కానీ దహించే ఆకలిని ఎలా చల్లార్చడం అన్న పేద ప్రజల సమస్య వాళ్ళకూ ఎదురైంది. విశ్వం తన ఆశయాలకూ ఆదర్శాలకూ సమాధి కట్టవలసి వచ్చింది.
 
వాళ్ళచుట్టూ బతుకుతున్న వాళ్ళూ ఇలా సమస్యలతో జీవిత పోరాటాన్ని ఎంతోకాలంగా కొనసాగిస్తున్నారు. అయితే ఒక్కొక్కరిదీ ఒక్కొక్క దారి. వితంతువైన జానకమ్మ బియ్యం వ్యాపారం చేస్తుంటే కల్యాణి వేశ్యగా బ్రతుకుతూంది. వాసూ అనే వాడు స్మగ్లర్. వీళ్ళంతా జీవితంలో దగాపడ్డవాళ్లే కానీ మొండిగా జీవించడానికి అలవాటు పడిపోయారు.
 
==పురస్కారాలు==