స్వయంవరం (మలయాళ సినిమా): కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 29:
 
వాళ్ళచుట్టూ బతుకుతున్న వాళ్ళూ ఇలా సమస్యలతో జీవిత పోరాటాన్ని ఎంతోకాలంగా కొనసాగిస్తున్నారు. అయితే ఒక్కొక్కరిదీ ఒక్కొక్క దారి. వితంతువైన జానకమ్మ బియ్యం వ్యాపారం చేస్తుంటే కల్యాణి వేశ్యగా బ్రతుకుతూంది. వాసూ అనే వాడు స్మగ్లర్. వీళ్ళంతా జీవితంలో దగాపడ్డవాళ్లే కానీ మొండిగా జీవించడానికి అలవాటు పడిపోయారు.
 
విశ్వానికి ఉన్నట్టుండి జబ్బు చేసింది. భర్త బ్రతకాలంటే మందులు కావాలి. కానీ వాళ్ళను ఆదుకోగల స్తోమత అక్కడ ఎవరికుంది? స్వయంవరం లో తానెన్నుకున్న జీవితం ఇలా పరిణమించేసరికి సీత కన్నీరు మున్నీరుగా విలపించింది. కానీ ఆమె ఆవేదన కన్నీళ్ళు విశ్వాన్ని బ్రతికించలేకపోయాయి.
 
ఇప్పుడామె ఎలా బ్రతకాలి? దగాపడిన ఆమె జీవితం - వాసు, కల్యాణి, జానకమ్మలలా ఇప్పుడు ఏ మార్గాన్ని అనుసరించాలి?
 
మన సమాజాన్ని ఇలా ప్రశ్నిస్తూ ఈ సినిమా ముగుస్తుంది.
 
==పురస్కారాలు==