వేటూరి సుందరరామ్మూర్తి: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 36:
[[File:Veturi.jpg|right|200px|thumb|వేటూరి]]
'''వేటూరి''' గా పిలవబడే '''వేటూరి సుందరరామ్మూర్తి''' ([[జనవరి 29]], [[1936]] - [[మే 22]], [[2010]]) సుప్రసిద్ధ [[తెలుగు]] సినీ గీత రచయిత. వేటూరి [[దైతా గోపాలం]] ఆ తర్వాత మల్లాది వద్ద<ref name=eemaata>ఈమాట ఆన్ లైన్ సాహిత్య పత్రిక వెబ్ సైట్ నుండి [http://www.eemaata.com/em/issues/199911/880.html తెలుగు సినిమా పాట] ఇలపావులూరి విశ్లేషనాత్మక వ్యాసం: తెలుగు సినిమా పాట గురించి...
వేటూరి...[[జూన్ 21]],[[2008]]న సేకరించబడినది.</ref> శిష్యరికం చేశారు. తొలినాళ్ళలో పాత్రికేయునిగా పనిచేసిన వేటూరి [[కె.విశ్వనాథ్]] దర్శకత్వం వహించిన [[ఓ సీత కథ]] ద్వారా సినీ రంగ ప్రవేశం చేశారు. తర్వాత కొన్ని వేల పాటలను రాశారు. 8 [[నంది అవార్డులతోపురస్కారాలు|నంది అవార్డు]]<nowiki/>లతో పాటు మొత్తం 14 అవార్డులు, ఒక జాతీయ పురస్కారం అందుకున్నారు. తెలుగు పాటకు శ్రీశ్రీ తర్వాత జాతీయ ఖ్యాతిని ఆర్జించి పెట్టింది వేటూరియే.<ref>ప్రజాశక్తి దినపత్రిక, తేది 23-05-2010</ref>
 
==జీవిత విశేషాలు==
వేటూరి సుందరరామ్మూర్తి [[1936]] న [[జనవరి 29]] న [[కృష్ణా జిల్లా]], [[మోపిదేవి]] మండలం [[పెదకళ్ళేపల్లి]]లో జన్మించాడు..<ref>వార్త దినపత్రిక, తేది 23-05-2010</ref> [[మద్రాసు]]లోని ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాలలో [[ఇంటర్మీడియట్ విద్య|ఇంటర్మీడియట్]], బెజవాడలో[[బెజవాడ]]<nowiki/>లో డిగ్రీ పూర్తిచేశారు. [[ఆంధ్ర ప్రభ]] పత్రిక ఉప సంపాదకుడిగా పనిచేశారు. 1956 నుంచి పదహారేళ్ళపాటు పాత్రికేయ వృత్తిలో ఉన్నారు.<ref>ఈనాడు దినపత్రిక తేది 23-05-2010</ref>
[[దస్త్రం:Veturi, Tummalapalli Kshetrayya Kalakshetram Vijayawada.JPG|thumbnail|ఎడమ|విజయవాడ తుమ్మలపల్లి క్షేత్రయ్య కళాక్షేత్రంలో గల వేటూరి విగ్రహం]]
 
పంక్తి 45:
[[కె.విశ్వనాథ్]] దర్శకత్వం వహించిన [[ఓ సీత కథ]] ద్వారా సినీ రంగ ప్రవేశం చేసిన వేటూరి, సంగీత జ్ఞానాన్నీ పదరచనల బాణీల్నీ స్పష్టంగా వంటబట్టించుకొని ఆ బాణీలతో సినిమాపాటకు వోణీలు వేయించారు. సాంప్రదాయ కీర్తనల్లోని పల్లవుల్ని, పురాణసాహిత్యంలోని పంక్తుల్నీ గ్రహించి అందమైన పాటల్ని అలవోకగా రచించడంలో ఆయన అసాధ్యుడు. వేటూరి అనగానే వెంటనే స్ఫురించేది [[అడవి రాముడు]], శంకరాభరణం. ఇంకా [[సిరిసిరిమువ్వ]], [[సాగరసంగమం]], [[సప్తపది]], [[సీతాకోకచిలుక]], ముద్దమందారం, సితార, అన్వేషణ, స్వాతిముత్యం... ఇలా ఎన్నో సినిమాలు...ఈ సినిమాలలోని అందమయిన అద్బుతమయిన పాటలు!<br> “పిల్లనగ్రోవికి నిలువెల్లగాయాలు అల్లన మ్రోవిని తాకితే గేయాలు” “నువ్వు పట్టుచీర కడితే ఓ పుత్తడిబొమ్మా ఆ కట్టుబడికి తరించేను పట్టుపురుగు జన్మ” ''ఉచ్ఛ్వాస నిశ్వాసములు వాయులీనాలు స్పందించు నవనాడులే వీణాగానాలు కదులు ఎదలోని సడులే మృదంగాలు'' ఇలాంటి అపురూప పదవిన్యాసాలు ఆయన పాటల్లో అడుగడుగునా కనిపిస్తాయి.
 
వేటూరి చాలా రకాల పాటలను[[పాట]]<nowiki/>లను రాసారు. సంప్రదాయ కవిత్వం దగ్గర నుండి జానపద గీతాల వరకు అన్నింటిలోనూ తన ప్రతిభను నిరూపించుకున్నారు. పండితుల నుండి పామరుల వరకు అందరిని అలరించిన విశిష్ట శైలి ఈయన సొంతం. [[శ్రీశ్రీ]] తర్వాత తెలుగు సినిమా పాటకి జాతీయ ఉత్తమ సినిమా పాటల రచయిత పురస్కారాన్ని అందించారు. ఆయన [[మాతృదేవోభవ]] సినిమాకి రాసిన '''రాలిపోయే పువ్వా నీకు రాగాలెందుకే...''' అనే పాటకి [[1994]]వ సంవత్సరానికి గాను ఈ పురష్కారం వచ్చింది. ఇది తెలుగు పాటకు రెండవ జాతీయ పురస్కారం. అయితే కేంద్ర ప్రభుతం [[తెలుగు]] భాషకు ప్రాచీన భాషా హోదా ఇవ్వనందుకు నిరసనగా తన పాటకు వచ్చిన జాతీయ పురస్కారాన్ని తిరిగి ఇచ్చి వేసిన మాతృ భాషాభిమానం ఈయన వ్యక్తిత్వ శైలికి ఒక మచ్చు తునక.
 
కళాతపస్వి కె.విశ్వనాథ్, [[కె.వి.మహదేవన్]] మరియు [[ఇళయరాజా]]లతో వేటూరి అద్భుతమైన గీతాలను అందించారు.