అరుణగిరి నాథుడు: కూర్పుల మధ్య తేడాలు

చి clean up using AWB
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 15:
|footnotes=
}}
'''అరుణగిరి నాథుడు''' శ్రీనాథుని[[శ్రీనాథుడు|శ్రీనాథు]]<nowiki/>ని కాలంలో ప్రసిద్ధిచెందిన [[కవి]] పండితుడు. ఇతనినే '''గౌడ డిండిమభట్టు''' అని పిలిచేవారు.
 
ఇతడు 1375 సంవత్సరంలో జన్మించాడు. వీరి తాతలు బహుభాషా కోవిదులు. బాల్యంలో[[పిల్లలు|బాల్యం]]<nowiki/>లో తల్లి ముత్తమ్మాళ్ చనిపోగా పెత్తల్లి తిలకావతి పెంపకంలో పెరిగాడు. బాల్యంలో చెడు సహవాసాలతో విలాసవంతంగా గడిపి చివరికి [[అరుణాచలం]] గుడిపై నుండి [[ఆత్మహత్య]] ప్రయత్నం చేయగా స్వామి ప్రత్యక్షమై అతడ్ని కాపాడి నాలుకపై [[నాలుక]]<nowiki/>పై షడక్షర మంత్రం]] (శరవణభవ) రాశాడని నానుడి.
 
ఇతడు తర్వాత కాలంలో [[ద్రావిడ భాషలు|ద్రవిడ భాషలోభాష]]<nowiki/>లో "తిరుప్పుగళ్" అనే 16,000 దివ్యమైన [[కీర్తనలు]] కలిగిన రచన చేశాడు. తిరుప్పగళ్ అంటే తిరు = పవిత్రమైన; పుగళ్ = పొగడ్త అని అర్ధం. అచ్చంగా [[సంస్కృతము|సంస్కృతం]] కాకుండా అచ్చంగా తమిళం కాకుండా తనకంటూ ఒక కొత్త బాణీలో రచన చేశాడు. ఈ పద్ధతిని చిత్తిర కవితై లేదా చిత్ర [[కవిత్వం]] అని పేరు. ఈ కారణంగా ద్రవిడ విద్వాంసులు ఇతనికి "చందస్ పవళప్పెరుమాన్" అనే బిదుదునిచ్చారు.
 
[[వర్గం:తమిళనాడు]]
"https://te.wikipedia.org/wiki/అరుణగిరి_నాథుడు" నుండి వెలికితీశారు