పూడిపెద్ది కాశీవిశ్వనాథ శాస్త్రి: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: లో → లో (2), , → , (2), ( → ( using AWB
పంక్తి 3:
 
==జీవిత విశేషాలు==
ఈయన విశాఖపట్టణం జిల్లా [[చోడవరం]] లో వారి మాతామహులు రాంభట్ల జగన్నాథ శాస్త్రి ఇంట్లో [[1900]], [[ఆగష్టు 1]] న జన్మించాడు. ఈయన తల్లిదండ్రులు వేంకట రత్నము, అన్నప్ప పంతులు. పెదమామ గారగు కొత్తూరు అప్పల నరసయ్య పంతులు ( పార్వతీపురము లోపార్వతీపురములో ప్రముఖ న్యాయవాది ) ఆదర్శ పాలన వీరినెంతో ప్రభావితులను చేసింది. వీరి స్వస్థలము [[ఒడిషా]] లోని [[బరంపురం]] ( గంజాము జిల్లా ).
 
==విద్యాభ్యాసము==
పంక్తి 12:
 
==రచనలు==
"దండాలు దండాలు భరతమాత " అను సుపరిచిత ప్రబోధ గీతము ఈయన వ్రాసినదే . వడ్డాది కవితో కలిసి స్వరాజ్య గీతామృతము, ఆత్మ శిక్ష అను కంద శతకము ( 1923 ) లను రచియించెను. వాటిని ప్రభుత్వమువారు నిషేధించిరి . స్వతంత్రముగా ' భక్తకల్పద్రుమము ' అను దైవభక్తి ప్రబోధ శతకము ' , " కుమారా " అను మకుటముగల కందశతకము పిల్లలకు నీతి బోధకముగ 1945 లో రచించెను .
 
==ఉద్యోగము==
పంక్తి 18:
 
== మరణం ==
నిరాడంబర జీవనము , భగవంతునియెడ సర్వ సమర్పణ భావనతో ధర్మాచరణ చేసి [[1962]], [[ఆగస్టు 11]] వ తేది శుభకృత్ శ్రావణ శుక్ల ఏకాదశి దినమున ( స్థిరవారము ) [[కటక్|కటకము]] లో పెద్దకుమారుని ఏకాంతములో పరమపదించాడు.
 
==మూలాలు==