చెన్నకేశవాలయం (మాచెర్ల): కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 2:
పల్నాటి ప్రజల కొంగుబంగారమైన [[మాచెర్ల]] చెన్నకేశవుని ఆలయనిర్మాణకాలంపై సంధిగ్ధత వుంది.క్రీ.శ. 1111 లో చాగి మొదటి జేతరాజు హయాంలో నిర్మించబడి,క్రీ.శ.1132 ప్రాంతంలో బ్రహ్మనాయనిచేత చెన్నకేశవాలయంగా మార్చబడినట్లు భావించబడుతోంది.గర్భాలయపు ఉత్తరపు గోడలో శైవాలయపు చిహ్నమైన పానవట్టం కన్పించడం విశేషం.ఆలయం ఎదురుగావున్నరంగమంటపం నాలుగు స్థంభాలపై రామాయణ,భారత,భాగవతాంశాలను రమణీయశిల్పాలుగా మలిచారు.దక్షిణంగా ఆదిత్యేశ్వరాలయం,దానికెదురుగా చారిత్రకమైన నాగస్థంబ శిలాశాసనం వున్నాయి.''గమనిక:ఇక్కడున్న బొమ్మ ఒక '3డి'చిత్రం.దీనిని ఎడమవైపు ఎరుపు,కుడివైపు నీలం అద్దాల కళ్ళజోడుతో చూస్తే విశేషంగా వుంటుంది.అలంకరణకుపయోగించే పారదర్శక జిలుగు కాగితంతో ఇలాంటి కళ్ళజోడు తేలిగ్గా తయారుచేసుకోవచ్చు.
<gallery>
బొమ్మ:rathostavam.jpg|thumb|చెన్నుని రధోత్సవం
బొమ్మ:Silpam ck temple.jpg|thumb|చెన్నకేశవాలయంలో విష్ణువు శిల్పం
బొమ్మ:Ravana vadha.jpg|thumb|రంగమంటపము యొక్క స్థంబముపై రావణవధ శిల్పచిత్రీకరణ
</gallery>