మరపురాని మనీషులు: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
ChaduvariAWB (చర్చ | రచనలు) |
|||
పంక్తి 1:
{{Orphan|date=మే 2017}}
{{సమాచారపెట్టె పుస్తకం |
Line 5 ⟶ 6:
| image_caption =
| author = [[తిరుమల రామచంద్ర]]
| country = [[భారత దేశము
| language = [[తెలుగు భాష|తెలుగు]]
| genre = జీవిత చరిత్రలు
Line 18 ⟶ 19:
| అంకితం =
}}
ఆంధ్రప్రదేశ్ లో సుప్రసిధ్ధులైన ఓ 45 మంది ప్రముఖ పండితులు, కవులు, చరిత్రవేత్తలు, కళాసిధ్ధులు అయిన మహనీయుల అపురూప చిత్రాలు, వారి జీవిత విశేషాలు పొందుపరిచిన అరుదైన పుస్తకం '''మరపురాని మనీషులు'''. ఇందులోని 45 మంది మహనీయులు ఇరవైయ్యవ
నలభై ఏళ్ల క్రితం “[[ఆంధ్రప్రభ]] సచిత్ర వార పత్రికలో (1962-64లో) శ్రీ [[తిరుమల రామచంద్ర]] గారు ఈ రచనలను ఒక శీర్షికగా నిర్వహించారు. ఈ పండితులందరితో స్వయంగా ఇష్టాగోష్ఠి జరిపి, వారి వారి సాంస్కృతిక, కళా జీవిత విశేషాలను తెలుసుకుని వివరంగా రాసారు తిరుమల రామచంద్రగారు. 2001 సంవత్సరంలో “అజో-విభో-కందాళం ప్రచురణ”ల ద్వారా మొదటి ఎడిషన్ వెలువడింది.
పుస్తకంలోని ఆకర్షణీయమైన అంశం ఆయా వ్యక్తుల అపురూప [[ఛాయా చిత్రాలు]]. ఈ ఛాయా చిత్రాలు తీయటం ద్వారా శ్రీ నీలంరాజు మురళీధర్ గారు తెలుగువారికి చేసిన మేలు వర్ణించలేనిది. ఈ పుస్తకంలోని ఆంతరంగిక చిత్రాలు మరెక్కడా మనకు లభించవు. శ్రీ ఇంద్రగంటి శ్రీకాంతశర్మ గారి సహకారంతో మురళీధర్ గారిని ఆ ఫోటోల తాలూకు నెగెటివ్స్ ను ప్రచురణకు ఇవ్వటానికి ఒప్పించారు అప్పాజోస్యుల సత్యనారాయణగారు.
పత్రికలో ప్రచురించిన తిరుమల రామచంద్రగారి వ్యాసాలకు మరిన్ని వ్యాసాలు అవసరమైతే; మల్లాది కృష్ణానంద్ గారు మరొక పదహారు మంది ప్రముఖుల జీవిత చిత్రాలను రాసి అందించగా, మొత్తం 45 మంది మహనీయులతో ఈ పుస్తకం తయారైంది. పుస్తక రూపకల్పనకు మరియు ప్రచురణకు కారకులు డా. అక్కిరాజు రమాపతిరావుగారు. ప్రముఖ చిత్రకారులు శ్రీ చంద్ర గారు అందమైన ముఖచిత్రకల్పన చేశారు.
==ప్రముఖులు==
|