యాతగిరి శ్రీరామ నరసింహారావు: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
Nrgullapalli (చర్చ | రచనలు) చిదిద్దుబాటు సారాంశం లేదు |
ChaduvariAWB (చర్చ | రచనలు) చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: 18 అక్టోబర్ 1936 → 1936 అక్టోబర్ 18 (2), ఆగష్టు → ఆగస్టు, సెప్టెంబ using AWB |
||
పంక్తి 42:
'''యాతగిరి శ్రీరామ నరసింహారావు''' చారిత్రక పరిశోధకులు. ఆయన [[రాజమండ్రి]]ని రాజమహేంద్రిగా సంభావించేవిధంగా నగర సాంంస్కృతిక వైభవాన్ని చాటుతూ, సాంక్కృతిక వారసత్వ పరిరక్షణకు కృషి చేస్తున్నారు. చారిత్రక పరిశోధకులుగా ఎన్నో అంశాలు వెలుగులోకి తీసుకువచ్చిన ఘనత ఈయనది. అందుకే "రాజమహేంద్రి తనను తాను అద్దంలో చూసుకుంటే కనిపించేది శ్రీ వై.ఎస్.నరసింహారావే. నిజమైన కార్యదక్షుడు శ్రీ వై.ఎస్.ఎన్" అని ఆంధ్రకేసరి యువజనసమితి మాజీ అధ్యక్షులు, నరసాపురం వైఎన్ కళాశాల రిటైర్డ్ రీడర్ డాక్టర్ అరిపిరాల నారాయణరావు అన్నారు.
==జననం - వంశం==
ఆయన తూర్పు గోదావరి జిల్లా [[పెద్దాపురం]]లో అమ్మమ్మ అప్పలి సుభద్రమ్మకు చెందిన మామిడితోటలో కట్టుకున్న కొత్త ఇంట్లో
==ఆంధ్రకేసరి యువజన సమితి స్థాపన==
పంక్తి 49:
#ఇది చాలా యాదృచ్ఛికంగా జరిగిందనే చెప్పాలి.అప్పటికే సమితి కార్యక్రమాలకు ఊతమిస్తూ వచ్చిన ఆనాటి కేంద్రమంత్రి శ్రీ పి.వి.నరసింహారావు సమితి గౌరవ సభ్యులుగా సభ్యత్వం స్వీకరించారు.అప్పట్లొ జూనియర్ కాలేజీల కొరత వుండడం, వి.టి.కళాశాలలో బిల్డింగ్ ఫండ్ వసూలు చేస్తున్న కారణంగా సమితి ఉద్యమం చేపట్టింది.అప్పుడు [[ముఖ్యమంత్రి]]<nowiki/>గా వున్న శ్రీ పి.వి.ఆంధ్రకేసరి ప్రకాశం శతజయంతి కార్యక్రమానికి కూడా వచ్చారు.సమితి తరపున కాలేజీ పెట్టమని సూచిస్తూ, కార్పస్ ఫండ్ కట్టక్కర్లేకుండా అనుమతి ఇచ్చారు.దీంతో అప్పటివరకూ సేవా కార్యక్రమాలు, ఉద్యమాలు చేస్తూ వచ్చిన సమితి తరపున కాలేజీ పెట్టించి, దిగ్విజయంగా నడుపుతున్నారు. 1972-73లో ఆంధ్రకేసరి శతజయంత్యత్సవ జునియర్ కళాశాల (ఎకెసి కాలేజీ) ఏర్పడితే, సొంత భవనాలను సమకూర్చుకుంది.ఆనాటి సమితి ప్రెసిడెంట్ ఎం ఎన్ చారి కృషి కీలకం. ఇక 1994 ఆగస్టు23న జూనియర్ కళాశాల పక్కనే డిగ్రీ కళాశాలను కళాప్రపూర్ణ వావిలాల గోపాలకృష్ణయ్య ప్రారంభోత్సవం చేసారు.ఎయిడెడ్ కళాశాలలు ప్రస్తుతం ఇబ్బందులు ఎదుర్కొంటున్నప్పటికీ శ్రీ వైఎస్ఎన్ సమయస్ఫూర్తితో నిరాటంకగా నడుస్తున్నాయి.
==రాష్ట్రపతులు-ఫ్రధానులతో అనుబంధం==
అది యాదృచ్ఛికమో ఏమో గానీ ఇంచుమించు చాలామంది రాష్ట్రపతులు, ప్రధానులతొ అనుబంధం శ్రీ యాతగిరి శ్రీరామ నరసింహారావుకి వుండడం విశేషం. భారత తొలి రాష్ట్రపతి డాక్టర్ బాబూ రాజేంధ్రప్రసాద్ 1955లో [[విజయవాడ]] మున్సిపల్ హైస్కూల్ లో హిందీ ప్రేమీమండలి ఉత్సవాల్లో మాట్లాడుతుంటే శ్రీ వైఎస్ఎన్ చూసారు. ఇక 1962
==స్వాతంత్ర్య సమరయోధురాండ్ర పార్కు==
ఒకరా ఇద్దరా ఏకంగా 12మంది మహిళా స్వాతంత్ర్య సమరయోధురాండ్ర పార్కుని [[రాజమండ్రి]] పాల్ చౌక్ (ఇన్నీసుపేట) లో నెలకొల్పి, విగ్రహాలు ఏర్పాటుచేయించడంలో శ్రీ వై.ఎస్.ఎన్.చూపిన చొరవ అద్వితీయం. శిలాఫలకాలపై మహిళా సమరయోధుల గురించి లిఖించారు.శ్రీ వై.ఎస్.నరసింహారావు 25 సంవత్సరాలపాటు శ్రీ [[కందుకూరి వీరేశలింగం పంతులు|కందుకూరి వీరేశలింగం]] టౌన్ హాలు ట్రస్ట్ బోర్దు కార్యదర్శిగా సేవలందించారు.టౌన్ హాలు జూబ్లి పబ్లిక్ లైబ్రెరీ అభివృద్ధికి కృషి చేసారు. టౌన్ హాలులో పుస్తక ప్రదర్శనలు నిర్వహించారు.
పంక్తి 56:
అంతేకాదు పార్కుని ఆనుకుని ఇండియా ఇండిపెండెన్స్ సెంటర్ నెలకొల్పిన శ్రీ వైఎస్ఎన్, స్వాతంత్ర్య సమరయోధుల చిత్రపటాలు, వాడిన వస్తువులు అన్నీ సేకరించి అందులో ఏర్పాటుచేయిస్తున్నారు. ఇంకం టాక్స్ ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీ మేడిశెట్టి తిరుమలకుమార్ తోకల్సి'మనవావిలాల'పుస్తకం రచించారు. రాజమహేంద్రి నగరానికి సంబంధించి అన్ని విషయాలు క్రోడీకరించి, క్విజ్ మాదిరిగా "నృసింహ ప్రశ్నోపనిషత్" పేరిట 'సమాచారమ్'స్థానిక దినపత్రికలో ధారావాహికంగా అందించిన ప్రశ్నలు-జవాబులు పుస్తక రూపంలోకి తెచ్చారు. ప్రస్తుతం3వముద్రణ అయింది.ఆలాగే శ్రీ యాతగిరి శ్రీరామనరసింహారావు ధారావాహికంగా రాసిన "గుర్తుకొస్తున్నాయి"శీర్షిక ఆతర్వాత"నరసింహావలోకనం" (స్వీయచరిత్ర) పుస్తకంగా రూపుదిద్దుకుంది. రాష్ట్ర విభజన తర్వాత తొలిసారి ఎపి నూతన రాజధాని 2015లో తొలిసారి [[తుళ్ళూరు]]లో జరిగిన [[ఉగాది]] ఉత్సవంలో ప్రభుత్వం నుంచి పురస్కారం అందుకున్నారు.
==అశీతి ఉత్సవం==
11వ శతాబ్దంనాటి శ్రీ లక్ష్మినరసింహస్వామి విగ్రహంగల ఉత్తరాదిమఠానికి అధికారిగావున్న శ్రీ యాతగిరి శ్రీరామ నరసింహారావు 80 వ పుట్టినరోజు (అశీతి) సందర్భంగా
==తనకన్నా పెద్దవాళ్లకు సత్కారం==
ఇక ఈ వేడుకలో తనకన్నా పెద్దవాళ్ళైనా మాజీ ఎం.ఎల్.ఏ శ్రీ చిట్టూరి ప్రభాకరచౌదరి (95 సంలు), స్వాతంత్ర్య సమర యోధులు శ్రీ ముళ్ళపూడి సూర్యనారాయణ (93 సంలు, వైద్యులు డాక్టర్ పెద్దింటి సీతారామ భార్గవ (92 సంలు, విద్యావేత్త ఆచార్య జోస్యుల సూర్య ప్రకాశరావు (89 సంలు), సీనియర్ న్యాయవాది శ్రీ పోతుకూచి సూర్యనారాయణ మూర్తి (87 సంలు, నాణాల సేకరణ కర్త శ్రీ పేరిచర్ల సూర్యనారాయణరాజు (84 సంలు), ఆడిటర్ శ్రీ ద్రోణంరాజు సుందర రామారావు (81సంలు) లను శ్రీ వై.ఎస్.ఎన్. సత్కరించారు. శ్రీ యాతగిరి రవితేజ సహకరించారు.
పంక్తి 65:
==మూలాలు==
{{మూలాలజాబితా}}
1.
2. "నృసింహ ప్రశ్నోపనిషత్"2007, 2012,2016
3.[http://godavarisakshi.com/%E0%B0%9A%E0%B0%B0%E0%B0%BF%E0%B0%A4%E0%B1%8D%E0%B0%B0%E0%B0%95%E0%B1%81-%E0%B0%A6%E0%B0%B0%E0%B1%8D%E0%B0%AA%E0%B0%A3%E0%B0%82-%E0%B0%A8%E0%B0%97%E0%B0%B0%E0%B0%BE%E0%B0%AD%E0%B0%BF%E0%B0%B5/ గోదావరి సాక్షి.కాం నుండి]
|