ముహమ్మద్ అజాం షాహ్: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
ChaduvariAWB (చర్చ | రచనలు) చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: మార్చ్ → మార్చి (2), జంకు → జానికి , గంను → గాన్ని (2), ను → using AWB |
ChaduvariAWB (చర్చ | రచనలు) చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: సాంరాజ్య → సామ్రాజ్య, ఆగస్ట్ → ఆగస్టు (2), సెప్టెంబర్ → స using AWB |
||
పంక్తి 25:
|}}
" అబ్దుల్ ఫాజీ కుతుబ్ - ఉద్- దిన్ ముహమ్మద్ అజాం " (1653 జూన్ 28 - 1707 జూన్ 8) (సాధారణంగా అజాం షా) నామమాత్ర మొఘల్ చక్రవర్తి.
పాలనా కాలం 1707 మార్చి 14 నుండి 1707 జూన్ 8. 6వ మొఘల్ చక్రవర్తి ఔరంగజేబుకు అతడు పెద్దకుమారుడు. అజాం షా అలంఘీర్ గా పిలువబడ్డాడు. అతడి పట్టమహిషి " దిల్ రాస్ బాను బేగం". 1681
అజాం షా ఆయన ముగ్గురు కుమారులు బీదర్ బఖ్తి, షహ్జాదా జవాన్ భక్త్ బహదూర్ మరియు షహ్జాదా సికందర్ షా బహదూర్ తరువాత అజాం సవతి అన్న రాకుమారుడు షా ఆలం (బహదూర్ షా) తో జరిగిన యుద్ధంలో 1707- జూన్ 8 న మరణించారు.
పంక్తి 40:
అజాం తన మేనమామ షైస్తాఖాన్ అభిమాన కుమార్తె " ఇరాన్ దుక్త్ రహ్మత్ బాను " (బీబీ పారి) తో నిశ్చితార్ధం అయింది. 1685 లో దక్కా వద్ద బీబి పారి అకస్మాత్తుగా మరణించడంతో వివాహం జరగలేదు<ref>{{cite book|last=Mohammad Shujauddin, Razia Shujauddin|title=The Life and Times of Noor Jahan|year=1967|publisher=Caravan Book House|page=138}}</ref> 1669 జనవరి 3 న అజాంతో జహంజెబ్ బాను బేగాన్ని వివాహం చేసుకున్నాడు. దారా సికో మరియు నాదిరా బాను బేగం కుమార్తె.
జహంజెబ్ అజాంకు పట్టపురాణి మరియు అజాం అభిమానపాత్రురాలైన భార్య. 1670
రాజకీయ కూటమిలో భాగంగా అజాం 1681లో తన మూడవ (చివరి) వివాహంగా షహర్ బాను బేగాన్ని (పాద్షా బీబి) వివాహం చేసుకున్నాడు.అమె ఆదిల్షా
==చరిత్ర==
పంక్తి 48:
===బీజాపూరు ముట్టడి===
[[File:Brooklyn Museum - Shahzadeh A'zam and Shahzadeh Bidarbakht.jpg|thumb|left|Muhammad Azam with his son, Prince Bidar Bakht]]
1685 లో మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు తన కుమారుడైన అజం వెంట 50,000 సైన్యాలను ఇచ్చి బీజపూర్ పాలకుడైన [[సికిందర్ ఆదిల్ షా]]ను ఓడించి బీజపూర్ కోటను స్వాధీనం చేసుకోవడానికి పంపాడు. సికిందర్ ఆదిల్ ష సామంతరాజుగా నిరాకరించడమే ఇందుకు కారణం. రెండు వైపులా ఫిరంగులను అధికంగా ఉపయోగించినందున మొఘల్ తరఫున విజయం సాధ్యం కాలేదు. ఈ వార్త విన్న ఔరంగజేబు ఆగ్రహించి తానే స్వయంగా దండయాత్రకు వెళ్ళి (1686
===బెంగాలు సుబేదారు===
పంక్తి 54:
అజమ్ం ఖాన్ కొక మరణించిన తరువాత రాజకుమారుడు అజాం 1678-1701 వరకు బేరర్, మాల్వా మరియు బెంగాల్ సుబా గవర్నరు (సుబేదారు) గా నియమించబడ్డాడు.
<ref name=bpedia/> 1679లో అతడు కమర్పురాను జయించాడు. అసంపూర్తిగా ఉన్న లాల్బాగ్ కోటను అజాం పూర్తిగా కట్టించాడు. అజాం సమయంలో మీర్ మౌలా దివాన్గా నియమించబడ్డాడు. ములాక్ చంద్ పన్ను వసూలు కొరకు హుజూర్ - నవిస్ గా నియమించబడ్డాడు.
<ref name=bpedia/> రాకుమారుడు అజాంను 1679
===రాజ్యసంక్రమణ===
|