ముహమ్మద్ అజాం షాహ్: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: మార్చ్ → మార్చి (2), జంకు → జానికి , గంను → గాన్ని (2), ను → using AWB
చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: సాంరాజ్య → సామ్రాజ్య, ఆగస్ట్ → ఆగస్టు (2), సెప్టెంబర్ → స using AWB
పంక్తి 25:
|}}
" అబ్దుల్ ఫాజీ కుతుబ్ - ఉద్- దిన్ ముహమ్మద్ అజాం " (1653 జూన్ 28 - 1707 జూన్ 8) (సాధారణంగా అజాం షా) నామమాత్ర మొఘల్ చక్రవర్తి.
పాలనా కాలం 1707 మార్చి 14 నుండి 1707 జూన్ 8. 6వ మొఘల్ చక్రవర్తి ఔరంగజేబుకు అతడు పెద్దకుమారుడు. అజాం షా అలంఘీర్ గా పిలువబడ్డాడు. అతడి పట్టమహిషి " దిల్ రాస్ బాను బేగం". 1681 ఆగస్ట్ఆగస్టు 12న అజాం తనతండ్రి మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు వారసుడిగా అభిషేకించబడ్డాడు.<ref>{{cite book|last=Sir Jadunath Sarkar|title=Anecdotes of Aurangzib|year=1925|publisher=M.C. Sarkar & Sons|pages=21}}</ref> ఆయన బేరర్, మాల్వా, బెంగాల్, గుజరాత్ మరియు దక్కన్ సుభాహ్‌కు వైస్రాయ్‌గా సేవలందించాడు. ఔరంగజేబు మరణించిన తరువాత అజాం అహమ్మద్‌నగర్ వద్ద 1707 మార్చి 14న మొఘల్ సింహాసం అధిరోహించాడు.
 
అజాం షా ఆయన ముగ్గురు కుమారులు బీదర్ బఖ్తి, షహ్జాదా జవాన్ భక్త్ బహదూర్ మరియు షహ్జాదా సికందర్ షా బహదూర్ తరువాత అజాం సవతి అన్న రాకుమారుడు షా ఆలం (బహదూర్ షా) తో జరిగిన యుద్ధంలో 1707- జూన్ 8 న మరణించారు.
పంక్తి 40:
అజాం తన మేనమామ షైస్తాఖాన్ అభిమాన కుమార్తె " ఇరాన్ దుక్త్ రహ్మత్ బాను " (బీబీ పారి) తో నిశ్చితార్ధం అయింది. 1685 లో దక్కా వద్ద బీబి పారి అకస్మాత్తుగా మరణించడంతో వివాహం జరగలేదు<ref>{{cite book|last=Mohammad Shujauddin, Razia Shujauddin|title=The Life and Times of Noor Jahan|year=1967|publisher=Caravan Book House|page=138}}</ref> 1669 జనవరి 3 న అజాంతో జహంజెబ్ బాను బేగాన్ని వివాహం చేసుకున్నాడు. దారా సికో మరియు నాదిరా బాను బేగం కుమార్తె.
 
జహంజెబ్ అజాంకు పట్టపురాణి మరియు అజాం అభిమానపాత్రురాలైన భార్య. 1670 ఆగస్ట్ఆగస్టు 4 న అజాం పెద్ద కుమారుడికి జన్మ ఇచ్చింది. కుమారునికి " బీదర్ బఖ్త్ " అని తాత చేత నామకరణం చేయబడింది.<ref>{{cite book|last=Commissariat|first=Mānekshāh Sorābshāh|title=A History of Gujarat: Mughal period, from 1573 to 1758|year=1957|publisher=Longmans, Green & Company|page=214}}</ref> [[ఔరంగజేబు]] తన జీవితమంతా కుమారుడు అజాం మరియు కోడలు జహంజెబ్ (అభిమానపాత్రురాలైన కోడలు) మరియు రాకుమారుడు బీదర్ భక్త్ పట్ల అపారమైన ప్రేమాభిమానాలు కనబరిచాడు. అజాం విచక్షణ, అందం మరియు సదా విజయాన్ని సాధించే వాడు. అతడు సాధించిన యుద్ధాలలో అతడికి విసాసవంతమైన బహుమతులను అందుకున్నాడు.<ref name=Sarkar1933/> Bidar Bakht was also Aurangzeb's favourite grandson.<ref>{{cite book|last=Sir Jadunath Sarkar|title=History of Aurangzib: mainly based on Persian sources, Volume 3|publisher=Orient Longman|page=31}}</ref>
 
రాజకీయ కూటమిలో భాగంగా అజాం 1681లో తన మూడవ (చివరి) వివాహంగా షహర్ బాను బేగాన్ని (పాద్షా బీబి) వివాహం చేసుకున్నాడు.అమె ఆదిల్షా సాంరాజ్యాసామ్రాజ్యా రాజకుమార్తె మరియు బీజపూర్ రాజు రెండవ అలి ఆదిల్ షా కుమార్తె.<ref>{{cite book|last=Sardesai|first=H. S.|title=Shivaji, the Great Maratha|year=2002|publisher=Cosmo Publication|isbn=9788177552874|page=789|edition=1. publ.}}</ref> రెండు వివాహాల తరువాత కూడా అజాంకు జహజ్జెబ్ పట్ల ప్రేమలో మార్పు లేదు. ఆమె 1705లో మరణించినప్పుడు అజాం గొప్ప విచారంలో మునిగిపోయాడు. ఆ విచారం ఆయన మిగిలిన జీవితం అంతా ఉండి పోయింది.<ref name=Sarkar1933>{{cite book|last=Sir Jadunath Sarkar|title=Studies in Aurangzib's reign: (being Studies in Mughal India, first series)|year=1933|publisher=Orient Longman|pages=43, 53, 56}}</ref>
 
==చరిత్ర==
పంక్తి 48:
===బీజాపూరు ముట్టడి===
[[File:Brooklyn Museum - Shahzadeh A'zam and Shahzadeh Bidarbakht.jpg|thumb|left|Muhammad Azam with his son, Prince Bidar Bakht]]
1685 లో మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు తన కుమారుడైన అజం వెంట 50,000 సైన్యాలను ఇచ్చి బీజపూర్ పాలకుడైన [[సికిందర్ ఆదిల్ షా]]ను ఓడించి బీజపూర్ కోటను స్వాధీనం చేసుకోవడానికి పంపాడు. సికిందర్ ఆదిల్ ష సామంతరాజుగా నిరాకరించడమే ఇందుకు కారణం. రెండు వైపులా ఫిరంగులను అధికంగా ఉపయోగించినందున మొఘల్ తరఫున విజయం సాధ్యం కాలేదు. ఈ వార్త విన్న ఔరంగజేబు ఆగ్రహించి తానే స్వయంగా దండయాత్రకు వెళ్ళి (1686 సెప్టెంబర్సెప్టెంబరు 4) బీజపూర్ మీద దండయాత్ర చేసి కోటను జయించాడు.
 
===బెంగాలు సుబేదారు===
పంక్తి 54:
అజమ్ం ఖాన్ కొక మరణించిన తరువాత రాజకుమారుడు అజాం 1678-1701 వరకు బేరర్, మాల్వా మరియు బెంగాల్ సుబా గవర్నరు (సుబేదారు) గా నియమించబడ్డాడు.
<ref name=bpedia/> 1679లో అతడు కమర్పురాను జయించాడు. అసంపూర్తిగా ఉన్న లాల్బాగ్ కోటను అజాం పూర్తిగా కట్టించాడు. అజాం సమయంలో మీర్ మౌలా దివాన్‌గా నియమించబడ్డాడు. ములాక్ చంద్ పన్ను వసూలు కొరకు హుజూర్ - నవిస్ గా నియమించబడ్డాడు.
<ref name=bpedia/> రాకుమారుడు అజాంను 1679 అక్టోబర్అక్టోబరు 6న ఔరంగజేబు తిరిగి తన వద్దకు పిలిపించుకున్నాడు.<ref name=bpedia>Abdul Karim, [http://www.banglapedia.org/httpdocs/HT/M_0351.HTM Muhammad Azam (Prince)], [[Banglapedia]]: The National Encyclopedia of Bangladesh, [[Asiatic Society]] of Bangladesh, [[Dhaka]], ''Retrieved: 2011-05-24''</ref> బేరర్ సుబా మరియు మాల్వాలను మరాఠీలు తమరాజ్యంలో విలీనం చేసుకున్నారు. బెంగాల్ ముర్షిదాబాద్ నవాబుల వశం అయింది. అజాం 1701-1706 వరకు గుజరాత్ సుబా సుబేదార్‌గా నియమించబడ్డాడు.
 
===రాజ్యసంక్రమణ===
"https://te.wikipedia.org/wiki/ముహమ్మద్_అజాం_షాహ్" నుండి వెలికితీశారు