కేతు విశ్వనాథరెడ్డి కథలు (1998-2003): కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
ChaduvariAWB (చర్చ | రచనలు) చి →పుస్తకంలోని కథలేమంటున్నాయి?: AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: సెప్టెంబరు19998 → 9998 సెప్ట using AWB |
Nrgullapalli (చర్చ | రచనలు) చిదిద్దుబాటు సారాంశం లేదు |
||
పంక్తి 3:
'''కేతు విశ్వనాథరెడ్డి కథలు (1998-2003)'''అనే కథలసంపుటి విద్యావేత్త,సాహిత్యపరిశోధకుడు,విమర్శకుడు, అద్యాపకుడు అయిన ప్రముఖ రచయిత [[కేతు విశ్వనాథరెడ్డి]] చే రచించబడింది.
=పుస్తక ప్రచురణ వివరాలు=
కేతు విశ్వనాథరెడ్డి కథలు అనే కథాసంపుటం [[విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్]],[[హైదరాబాద్]] వారిచే ప్రచురింపబడింది.ఈ పుస్తకము 13 కథల సంకలనము.ఇవన్నీ 1998 నుండి 2003 వరకు వివిధ పత్రికలలో ప్రచరింపబడినవే.
==రచయిత గురించి==
కేతు విశ్వనాథరెడ్ది [[ఆంధ్ర ప్రదేశ్|ఆంధ్రప్రదేశ్]] లోని [[రాయలసీమ]] ప్రాంతానికి చెందినవాడు. బహుముఖప్రజ్ఞాశాలి. దాదాపు 1961 నుండి రచానావ్యాసంగంలో వున్నవాడు. ఈ పుస్తకం కన్నముందు ''జప్తు'',''కేతు విశ్వనాథరెడ్డి కథలు'' మరియు ''' ఇచ్ఛాగ్ని ''' అనే మూడు కథలసంపుటాలు కూడా వెలువడ్డాయి.ఈ కథలతోపాటు '''వేర్లు ''','''బోధి''' అనే రెండు నవలికల్నికుడా వ్రాసాడు. తన కథలకు ముందుమాటలు అవసరం లేని రచయిత, కేతు విశ్వనాథరెడ్డిది మొదటి నుండి సాహిత్యవిమర్శ మీద, కల్పనా సాహిత్యం మీద శ్రద్డా, అసక్తి,పట్టు వున్న వ్యక్తి. తన [[సాహిత్యం|సాహిత్య]] విమర్శావ్యాసాలలోకొన్నింటిని '''దృష్టి ''' అన్న సంపుటంగా విడుదలచేసాడు.సాహిత్య పరిశోధనరంగం మీదకూడా ఈయన మౌలికమైన కృషిచేశాడు. ఎందరో విద్యార్థులచే కల్పనాసాహిత్యం మీద
==పుస్తకంలోని కథలేమంటున్నాయి?==
|