చిరవిభవ శతకము: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
ChaduvariAWB (చర్చ | రచనలు) |
Nrgullapalli (చర్చ | రచనలు) చిదిద్దుబాటు సారాంశం లేదు |
||
పంక్తి 39:
|printed_by =
}}
ఈ శతకము<ref>'''పిఠాపుర సంస్థానము - కవిపండితపోషణ''' -పి.హెచ్.డి.సిద్ధాంత గ్రంథము - సి.కమలా అనార్కలి-1973</ref> [[కూచిమంచి తిమ్మకవి]]చే రచింపబడి 1923లో చెలికాని లచ్చారావుచే సంకలించబడిన [[శతకములు]] రెండవ సంపుటిలో చోటు చేసుకున్నది. భక్తి ప్రధానమైన శతకము. లౌకిక విషయాలు కూడా చర్చింపబడ్డాయి. చంపకమాలా సురభిళములైన 101 [[పద్యాలు]] ఈ శతకంలో ఉన్నాయి. 5 పద్యాలు అలభ్యములు. ''చిరవిభవా! భవా! విజిత చిత్తభవా!'' అనే మకుటం ఈ శతకానికి ఉంది. ఈ [[శతక సాహిత్యము|శతకము]] శ్రీరామవిలాస ముద్రాక్షరశాల,
== ఉదాహరణ==
లోభులైన ప్రభువులు కవి ఏమేమి అడుగుతాడో, ఎక్కడ అతనికి దానమివ్వవలసి వస్తుందో అనే భయంతో అతనికి దర్శనమివ్వరనే భావం వచ్చే [[పద్యం]] ఇందులో ఉంది.
::చ|| ఒరిమెఁ గవీంద్రుఁడే మెఱుఁగునో యని దర్శన మియ్యనోడి బ
|