[[ప్రకాశం]] జిల్లా [[మార్కాపురం]] మ౦డల౦ [[వేములకోట]] గ్రామానికి చెందిన రాయప్రోలు సుబ్బరామయ్య 1925లోజన్మించి 1986లో మరణించారు.1970వ దశకంలో గొప్పకవిగా పేరుగాంచారు.ఇతను "రాసురామ" అను కలం పేరుతో అనేక రచనలు చేశారు.విక్రమ ఘటోత్కచ అనే నాటకం బహుళ ప్రచారం పొందింది.ఇంకా నీరాజనం ఆనే ఖండ కావ్యం రచించారు.అష్టావదానం కూడా చేశారు.యాత్రాశోభ, సురభీశ్వరి, ఇరమ్మదం, చాణక్య ప్రతిన వీరి ఇతర రచనలు.వీరికి ఇరువురు కుమారులు.జ్యేష్ఠ కుమారుడు రాయప్రోలు రాఘవే౦ద్ర శర్మ హార్మోనియ౦ వాద్యకారునిగా ప్రతిభ చాటగా,కనిష్ట పుత్రుడు రాయప్రోలు వే౦కటేశ్వర్లు గాత్ర స౦గీత౦లో పేరు గా౦చారు