తెలంగాణ విముక్తి పోరాట కథలు: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
Nrgullapalli (చర్చ | రచనలు) చిదిద్దుబాటు సారాంశం లేదు |
|||
పంక్తి 1:
{{సమాచారపెట్టె పుస్తకం|name=తెలంగాణా విముక్తి పోరాట కథలు|editor=[[వాసిరెడ్డి నవీన్]]|author=[[అడ్లూరి అయోధ్యరామకవి]], [[వట్టికోట ఆళ్వారుస్వామి]], వేనేపల్లి ఆంజనేయులు,<br />కిరణ్, [[సి.వి.కృష్ణారావు]],[[నెల్లూరి కేశవస్వామి]],<br />పి.కె.ఆర్.శాస్త్రి,[[కాంచనపల్లి చిన వెంకటరామారావు|కె.వి.రామారావు]],[[పర్చా దుర్గాప్రసాదరావు|పి.డి.ప్రసాదరావు]],<br />[[పి.వి.నరసింహారావు]],[[రాంషా]],[[పొట్లపల్లి రామారావు]],<br />[[భీమిరెడ్డి నరసింహారెడ్డి|బి.ఎన్.రెడ్డి]],[[ఉప్పల లక్ష్మణరావు]],[[లక్ష్మీకాంత మోహన్]],<br />ఎం.వెంకటరావు,[[గంగినేని వెంకటేశ్వరరావు]],పి.వెంకటేశ్వరరావు,<br />[[తుమ్మల వెంకటరామయ్య]], [[శారద యస్. నటరాజన్|శారద (ఎస్.నటరాజన్)]], [[తెన్నేటి సూరి]]|publisher=[[డెట్రాయిట్ తెలుగు లిటరరీ క్లబ్]]|release_date=సెప్టెంబరు, [[2008]]|pages=240|isbn=978-0-9766514-1-6|subject=కథాసంకలనం|country=[[భారత దేశము ]]|language=[[తెలుగు]]|price=రూ.65| illustrator = [[చిత్తప్రసాద్]], మోహన్, చంద్ర | cover_artist = అన్వర్
}}
తెలంగాణా విముక్తి పోరాట కథలు ప్రముఖ కథావిమర్శకుడు [[వాసిరెడ్డి నవీన్]] సంపాదకత్వంలో ప్రచురితమైన కథాసంకలనం. 1940 దశకంలో [[నిజాం]] రాజ్యానికి వ్యతిరేకంగా చెలరేగిన తెలంగాణా విముక్తి పోరాటం(దీనికి [[తెలంగాణా సాయుధ పోరాటం]] వంటి ఇతర పేర్లూ ఉన్నాయి) వస్తువుగా పలువురు రచయితలు రాసిన కథలను ఈ పుస్తకంగా సంకలనం చేశారు.
== రచన నేపథ్యం ==
తెలంగాణా విముక్తి పోరాట [[కథలు]] సంకలనంలోని పలు కథలు [[1945]] నుంచి [[1973]] వరకూ ప్రచురితమైన తెలంగాణా సాయుధ పోరాటాన్ని వస్తువుగా స్వీకరించిన కథలు. ఈ
== రూపకల్పన ==
తెలంగాణా విముక్తి పోరాట కథలు సంకలనాన్ని పోరాట కథలతో పాటు సాయుధ పోరాటాన్ని ప్రతిబింబించిన ఆనాటి చిత్రాలు, ఛాయాచిత్రాలు జతచేశారు. [[తెలంగాణా సాయుధ
== కథల వివరాలు ==
తెలంగాణ సాయుధ పోరాట కాలంలో ప్రచురితమైన కథలు ఎక్కువ సంఖ్యలో, అనంతర కాలంలో ప్రచురితమైనవి కొద్ది సంఖ్యలో ఈ సంకలనంలో చేరాయి. 1945లో వెలువడ్డ [[వట్టికోట ఆళ్వారుస్వామి]] '''చిన్నప్పుడే''', [[పొట్లపల్లి రామారావు]] '''న్యాయం''' కథలు, 1946లో ప్రచురితమైన కథల్లో వేనేపల్లి ఆంజనేయులు రచించిన '''పాడియావు''', ఆవుల పిచ్చయ్య రాసిన '''ఊరేగింపులు''', '''దౌరా''', పి.వెంకటేశ్వరరావు రచన చేసిన '''రహీంభాయి''', '''అదిపంట కాదా''' కథలు సంకలనంలో చేరాయి. 1947లో పర్చా దుర్గాప్రసాదరావు రచించిన '''పన్నులు ఇవ్వం''', 1948లో ప్రచురితమైన
== మూలాలు ==
|