రావిచెట్టు రంగారావు: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
Pranayraj1985 (చర్చ | రచనలు) |
Pranayraj1985 (చర్చ | రచనలు) |
||
పంక్తి 3:
== జననం - వివాహం ==
రంగారావు [[1877]], [[
యుక్తవయస్కుడైన భర్తతో పాటు లక్ష్మీ నరసమ్మ కూడా విద్యా వికాసానికి కృషిచేసింది. సాంఘిక విద్యా కార్యక్రమాలతో భర్తతో పాటు పాల్గొనేవారు. స్త్రీ విద్యకై ఇద్దరూ పాటుపడ్డారు. ఆంధ్ర మహిళా సంఘాన్ని స్థాపించిన లక్ష్మీనరసమ్మగారే దాని మొదటి అధ్యక్షురాలుగా బాధ్యతల్ని చేపట్టారు. అనాథలకు విద్యాదానం చేయడం, ఆపన్నులను ఆడుకోవడం ఈ భార్యాభర్తలకు సహజ లక్షణాలు. రావిచెట్టు రంగారావు గారు హైదరాబాద్ లో పేరుమోసిన శ్రీమంతులు, సరసులు, విద్యాధికులు, సాహిత్యాభిమానులు. వీరు [[కొమర్రాజు లక్ష్మణరావు]]తో కలసి [[శ్రీ కృష్ణదేవరాయ ఆంధ్రభాషా నిలయం]], పిమ్మట [[విజ్ఞాన చంద్రికా గ్రంథమండలి]]ని స్థాపించారు. సంస్కృత భాషపై ఎనేలేని గౌరవమున్నవారు. అందుకే ఆయన ఒక సంస్కృత గ్రంథాలయాన్ని స్థాపించి దాని అభివృద్ధికి ఎంతగానో తోడ్పడిన "శ్రీ శంకర భగవత్పూజ్యపాద గీర్వాణరత్న మంజూష" అన్న పేరుతో సంస్కృత గ్రంథాలయాన్ని ఈ గ్రంథాలయంలో కలిపేశారు. ఈ గ్రంథాలయం మొదట రంగారావుగారి ఇంట్లోనే స్థాపించబడింది. ప్రథమ కార్యదర్శిగా ఐదు సంవత్సరాలు పనిచేసి ఆ భాషా నిలయానికి స్థిరమైన పునాది వేశారు. హైదరాబాద్ లో శ్రీకృష్ణదేవరాయల పేరిట గ్రంథాలయం స్థాపించినట్టే రావిచెట్టు రంగారావు గారు హనుమకొండలో 'రాజరాజనరేంద్ర' గ్రంథాలయాన్ని 1904 లో స్థాపించారు.
|