తిరుమల భూవరాహ స్వామి ఆలయం: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
ChaduvariAWB (చర్చ | రచనలు) |
ChaduvariAWB (చర్చ | రచనలు) |
||
పంక్తి 2:
[[బొమ్మ:varahaswamy.jpg|185px|thumb|right|వరాహస్వామి దేవాలయం తిరుమల]]
[[తిరుమల]] శ్రీవారి ఆలయ [[పుష్కరిణి]]కి వాయువ్య మూలలో [[తూర్పు]] ముఖంగా '''శ్రీవరాహ స్వామి ఆలయం'''
[[వైకుంఠం]] నుండి వచ్చిన శ్రీనివాసునికి ఇక్కడ స్థలాన్ని ఇచ్చినందు న [[వరాహస్వామి]]కి తొలిదర్షనం, మొదటి అర్చన, మొదటి నివేదన జరిగేట్లు రాగిరేకు పైన వేంకటేశ్వరుడు రాసి ఇచ్చాడు. ఈ రాగిరేకుని నేటికీ రూ.3 హారతి టిక్కట్టు కొన్న భక్తులకు హారతి సమయంలో చూపిస్తారు. తిరుమల క్షేత్రంలో యాత్రికులు భక్తులు మొదట వరాహ స్వామి వారిని దర్షించక పోతే యాత్రా ఫలం దక్కదు అని చెపుతారు.
|