భారతీయ జనసంఘ్: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
ChaduvariAWB (చర్చ | రచనలు) చి →ప్రముఖ జనసంఘ్ నాయకులు: AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: → using AWB |
ChaduvariAWB (చర్చ | రచనలు) చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: ఘంను → ఘాన్ని , చినది. → చింది. (2), బుద్ది → బుద్ధి, ( → ( using AWB |
||
పంక్తి 3:
సంక్షిప్తంగా '''జనసంఘ్''' అని పిలువబడే '''భారతీయ జనసంఘ్''' పార్టీ [[1951]]లో [[శ్యాంప్రసాద్ ముఖర్జీ]] చే [[ఢిల్లీ]]లో స్థాపించబడింది. [[1977]]లో ఈ పార్టీని [[జనతా పార్టీ]]లో విలీనం చేయబడింది. 1977లో ఏర్పడిన జనతా ప్రభుత్వంలో భారతీయ జనసంఘ్ పార్టీకి చెందిన ప్రముఖులైన [[అటల్ బిహారీ వాజపేయి]], [[లాల్ కృష్ణ అద్వానీ]] లాంటి నాయకులు ప్రముఖ పదవులు నిర్వహించారు. [[1980]]లో జనతా పార్టీ నుండి బయటకు వచ్చి పూర్వపు జనసంఘ్ నాయకులు [[భారతీయ జనతా పార్టీ]] స్థాపించారు. ప్రస్తుతం [[భారతీయ జనతా పార్టీ]] [[భారతదేశం]]లో ప్రముఖ జాతీయ రాజకీయ పార్టీలలో ఒకటి.
== ప్రారంభం ==
1951 [[అక్టోబర్ 21]]న ఢిల్లీలో శ్యాంప్రసాద్ ముఖర్జీ భారతీయ జనసంఘ్ పార్టీని ఏర్పాటు చేశాడు. [[రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్]] భావనలపై ఏర్పాటు చేసిన ఈ పార్టీకి ఎన్నికల చిహ్నంగా [[దీపం]] గుర్తు లభించింది. [[1952]]లో జరిగిన [[పార్లమెంటు]] ఎన్నికలలో ఈ పార్టీకి 3 లోక్సభ స్థానాలు లభించాయి. అందులో ఒక స్థానం పార్టీ స్థాపకుడైన శ్యాంప్రసాద్ ముఖర్జీ విజయం
== హిందూ జాతీయ వాదం ==
పంక్తి 9:
== దేశంలో అత్యవసర పరిస్థితి కాలం ==
[[1975]]లో దేశంలో [[ఇందిరా గాంధీ]] ప్రభుత్వం [[అత్యవసర పరిస్థితి]] విధించడంతో విపక్షాలకు చెందిన పలు నేతలను ఎలాంటి కారణం లేకుండానే జైళ్ళకు తరలించారు. అదే కాలంలో భారతీయ జనసంఘ్ ప్రముఖ నేతలు కూడా జైలుజీవితం గడిపారు. [[1977]]లో అత్యవసరపరిస్థితిని తొలిగించి ఎన్నికలు జరుపడంతో దేశంలో మారిన రాజకీయ సమీకరణాల వలన భారతీయ జనసంఘ్తో పాటు [[భారతీయ లోక్దళ్]], కాంగ్రెస్ (ఓ), సోషలిస్ట్ పార్టీలు కలిసి ఉమ్మడిగా జనతా పార్టీని ఏర్పాటు చేసుకున్నాయి. ఎన్నికలలో ఈ పార్టీ విజయం సాధించడంతో భారతదేశంలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన తొలి కాంగ్రెసేతర ప్రభుత్వంగా జనతా ప్రభుత్వం పేరు
== భారతీయ జనతా పార్టీ ఆవిర్భావం ==
పంక్తి 27:
దేశవిభజన సమయంలో విద్రోహానికి గురయి, మారణహోమానికి గురయిన హిందువులు, సిక్కుల పక్షాన నిలబడి వారి భద్రతకోసం అవిరామంగా పోరాడిన కొద్దిమంది రాజకీయ నాయకుల్లో ఆయనను ప్రముఖంగా పేర్కొనవచ్చు. అయితే వౌలిక అంశాలపై రాజీలేని ధోరణిని అవలంబించడం, ప్రజాకర్షణ విధానాలకు దూరంగా ఉండటంతో ఆయన సొంతపార్టీలోనే నెగ్గుకురాలేకపోయారు. జమ్మూకశ్మీర్లో రాజకీయ ఉద్యమకారుడిగా పాకిస్తాన్ సైనికుల కదలికలను ఎప్పటికప్పుడు పసిగడుతూ భారతీయ సైన్యానికి అందజేస్తూ ఉండేవారు. ప్రస్తుతం పాక్ ఆక్రమిత కశ్మీర్గా పిలువబడుతున్న ప్రాంతంలో మిర్పూర్లో చిక్కుకుపోయిన లక్షలాది మంది హిందువులను, సిక్కులను కాపాడటం కోసం ఆయన చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. నాటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ అనుసరించిన నిర్లక్ష్య ధోరణే అందుకు కారణం.
ఈ మారణహోమం నుండి బయటపడిన బాల్ కె. గుప్తా అనే వ్యక్తి కథనం ప్రకారం నవంబరు 23న ప్రేమనాధ డోగ్రా, బలరాజ్ మధోక్లు కలిసి జమ్మూలో భారతీయ సైన్య అధిపతి బ్రిగేడ్ కమాండర్ పరంజపిని కలిసి కశ్మీర్పై పాకిస్తాన్ జరిపిన మొదటి దాడిలో వ్యూహాత్మకంగా కీలకమైన మిర్పూర్ వద్ద చిక్కుకుపోయిన లక్షమందికి పైగా హిందువులు, సిక్కులను కాపాడమని కోరారు. అయితే అందుకు బ్రిగేడియర్ నిస్సహాయతను వ్యక్తం చేశాడు. జమ్మూకశ్మీర్లో షేక్ అబ్దుల్లాను సంప్రదించకుండా భారతీయ సైన్యం కదలడానికి వీల్లేదని స్పష్టం చేశాడు. అయితే ఆ మరుసటి రోజు శ్రీనగర్కు వస్తున్న నెహ్రూను కలవమని సూచించాడు. ఆ మరుసటిరోజుశ్రీనగర్లో నెహ్రూను కలిశారు. పరిస్థితి తీవ్రతను వివరించారు. అయినా ఆయన స్పందించకుండా షేక్ అబ్దుల్లాతో మాట్లాడమని కోరారు. జమ్మూ ప్రాంతం పట్ల అబ్దుల్లా ఉదాసీనంగా ఉన్నారని, నెహ్రూ మాత్రమే వారిని కాపాడగలరని మధోక్ స్పష్టం చేసినా ఆయనలో కదలికలేదు. అదే రోజున మిర్పూర్పై పాక్ బుల్లెట్ల వర్షం కురిపించి అత్యంత అమానుషమైన నరమేధానికి పాల్పడింది.
జమ్మూకశ్మీర్ను మూడు భాగాలుగా విభజించాలని డా.బిఆర్ అంబేద్కర్ చేసిన సూచనను మధోక్ గట్టిగా సమర్ధించారు. లడఖ్ను కేంద్ర పాలిత ప్రాంత హోదా ఇవ్వాలని లడఖ్
నేడు దేశవ్యాప్తంగా చర్చ జరుగుతున్న ‘సాంస్కృతిక జాతీయవాదం’ గురించి మొదటగా ఒక పత్రం రూపొందించిన నాయకుడు మధోక్. 1952లో‘్భరతీరుూకరణ’పై జనసంఘం ఆమోదించిన తీర్మానం నుండి, 1969లో అమోదించిన తీర్మానం వరకు ఈ అంశంపై లోతైన అధ్యయనం, ప్రతిపాదనలు చేశారు. ‘్భరతీరుూకరణ’పై మధోక్ ప్రతిపాదనలను ఎం.సి. ఛాగ్లా రాజ్యసభలో ప్రస్తావించారు. మధోక్ దృష్టిలో ‘కులం, వర్గం, భాష, ప్రార్థనామార్గం ఏదైనా భారతీయులందరికీ దేశం పట్ల ఒక బాధ్యత ఉంటుంది. ఆ బాధ్యతనుండి వారందరికి హక్కులు ఏర్పడతాయి. దేశాన్ని తమ గృహంగా భావించి ఇక్కడి సంస్కృతి, సంప్రదాయం, జీవన విధానాన్ని గౌరవించేవారంతా, ఒక ప్రజ, ఒక జాతి.’’ ‘ఒకరి రంగు, కులం, భాష, ప్రార్థనాపద్ధతి, రాజకీయ పార్టీలను బట్టి భరతమాతను నిర్ణయించరాదు’ అని ఆయన స్పష్టం చేశారు.
ఒక గొప్ప పోరాట యోధుడు, మేధావి, రాజకీయ-జాతీయ నాయకుడు అయిన మధోక్ పూర్తి సామర్ధ్యాలను దేశం ఉపయోగించుకోలేకపోయింది. అందుకు కారణాలు ఏవైనా కారకులు ఎవరైనా ప్రస్తుతం అవసరం లేదు. ‘‘దేశంలోని ప్రతి పౌరుడిని మంచి భారతీయుడిగా, ఒక మంచి దేశభక్తి కలవాడిగా, ఒక జాతీయవాదిగా చేయడం భారతీరుూకరణ’’ అని ఆయన తెలిపారు.
1960-70 దశకాలలో ‘్భరతీరుూకరణ’ అని ఆయన వ్రాసిన గ్రంథం దేశంలోని యువతను దేశభక్తి భావనతో ఉర్రూతలూలగించింది. జనసంఘ్కు స్పష్టమైన ఆర్థిక విధానం రూపొందించడం కోసం ఆయన ప్రయత్నించారు. నేడు ఆర్థిక సంస్కరణల పేరుతో 1991 నుండి భారతీయులపై తప్పనిసరి పరిస్థితుల్లో రుద్దబడుతున్న సరళీకరణ ఆర్థిక విధానాలను ఆయన 1960 దశకంలోనే ప్రతిపాదించారు. అయితే అందుకు హిం దూత్వ జాతీయ, భావన ప్రాతిపదికగా ఉండాలని స్పష్టం చేశారు. అందుకనే స్వతంత్ర పార్టీ, జనసంఘ్ పార్టీలు విలీనమై కాంగ్రెస్కు ప్రత్యామ్నాయ శక్తిగా ఆవిర్భవించడం కోసం తీవ్ర కృషి సలిపారు. 1967లో ఈ రెండు పార్టీలు కలిసి లోక్సభలో సుమారు 80 సీట్లతో ఇందిరాగాంధీకి బలమైన ప్రతిపక్ష కూటమిగా పనిచేశారు. స్వాతంత్య్రం అనంతరం ఇంతటి బలమైన ప్రతిపక్ష పార్లమెంటు అప్పుడే అవతరించింది.
అయితే అదే సమయంలో ఇందిరాగాంధీ అధికారం కాపాడుకోవడానికి వామపక్ష భావనలవైపు మొగ్గు చూపి ‘గరీబీ హటావో’, బ్యాంకుల జాతీరుూకరణ, రాజభరణాల రద్దు వంటి విధానాలు చేపట్టి ఎంతో ప్రచారం పొందారు. మధోక్ ప్రతిపాదించిన సరళీకృత విధానాలు ‘రాజకీయంగా ప్రయోజనకారి కావని’ భావించిన వాజ్పేయి వర్గం తీవ్ర ప్రతిఘటనకు పూనుకుంది. మధోక్ను మితవాద హిందూత్వ వాదిగా చిత్రీకరించి వాజ్పేయిని ఉదారవాదిగా ప్రచారం చేశారు. ఈ విషయాలు ఆర్ఎస్ఎస్ విశ్వాసం పొందలేకపోయిన మధోక్ అనుసరించిన రాజీలేని ధోరణులు 1973లో పార్లమెంటు నుండి బహిష్కరణకు దారితీశాయి. అప్పటి పార్టీ అధ్యక్షుడిగా ఉండిన ఎల్కె అద్వానీ ఆయనను పార్టీ నుంచి బహిష్కరించారు. అత్యవసర పరిస్థితి అనంతరం భారతీయ జనసంఘ్ను పునరుద్ధరించే ప్రయత్నాలను చేసినా మధోక్ విజయం సాధించలేకపోయారు. ఒకవిధంగా జాతీయ జీవన స్రవంతి నుండి వేరుపడవలసి వచ్చింది. అయినా జీవితాంతం స్పష్టమైన సైద్ధాంతిక నిష్ట, దేశం, ప్రజల పట్ల నిఖార్సయిన అంకిత భావం గల ఒక గొప్ప జాతీయ వాది మధోక్ అని చెప్పవచ్చు.
ఒకవైపు ఆర్యసమాజ్, హిందూ మహాసభ, మరోవైపు ఆర్ఎస్ఎస్ భావజాలం ఆయనపై తీవ్ర ప్రభావం చూపాయి. అయితే ఒకరి ఆదేశాల మేరకు నడచుకొనే తత్వం లేకపోవడం, స్వతంత్రంగా వ్యవహరించే అలవాటు ఉండటంతో ఒంటరి పోరాటం చేయవలసి వచ్చింది. శ్యామ ప్రసాద్ ముఖర్జీ ఆలోచనల మేరకు హిందూవాద రాజకీయ పక్షంగా
ఏనాడూ పదవులకోసం, హోదాలకోసం ఆరాటపడలేదు. అందుకోసం రాజీ ధోరణులు అవలంబించలేదు. దేశం, దేశ ప్రజల కోసం మాత్రమే ఆరాటపడ్డారు. సైద్ధాంతికంగా ఏమాత్రం రాజీధోరణి అవలంబించినా, హోదాలకోసం సర్దుబాటు ధోరణులను ప్రదర్శించినా, ఎన్నో ఉన్నత పదవులలోకి వచ్చి ఉండేవారు. పదవులు రాలేదని ఏనాడూ ఆవేదన చెందలేదు. ఒకవిధంగా రెండు-మూడు దశాబ్దాలుగా స్థిత ప్రజ్ఞుడి వలె జీవించారని చెప్పవచ్చు.
;పి.వి.ఎన్.రాజు:
|