లక్కరాజు వాణి సరోజిని: కూర్పుల మధ్య తేడాలు

మూలాలజాబితా
చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: అంతస్థు → అంతస్తు, ప్రస్థావ → ప్రస్తావ, → (6) using AWB
పంక్తి 1:
ప్రముఖ సాహితీవేత్త, కవయిత్రి ఐన '''లక్కరాజు వాణి సరోజిని''' గారు విజయవాడ వాస్థవ్యులు.
 
==లక్కరాజు వాణి సరోజిని రచనలు==
ప్రముఖ సాహితీవేత్త, కవయిత్రి ఐన [[లక్కరాజు వాణి సరోజిని]] గారు [[విజయవాడ]] వాస్థవ్యులు.
<br>
===[[మానస రవళి]]===
::[[మానస రవళి]] కవితా సంపుటి.ఈ మానస రవళిలో అనేక కవితలు ఉన్నాయి, కొన్నిటిని ఈ క్రింద ఉదహరించటం జరుగుతుంది.
<br>
<br>
 
===[[సమాజ దర్పణం]]===
::[[సమాజ దర్పణం]] ఇది ఒక పద్య శతకం, ఇందులో కవి [[లక్కరాజు వాణి సరోజిని]]గారుసరోజినిగారు సమాజం లోని అనేక సమస్యలను (ఉదా|| వరకట్నం, శిశు వధ, నల్ల ధనం, విద్యావిధానము, లైంగిక వేధింపులు, కుటుంబ ససమస్యలు మొదలగునవి) నిశితంగా విభిన్న కోణాలలో పరిశీలించి ఈ శతకం ద్వారా తనదైన శైలితో స్పందనను పరిష్కారాన్ని తెలియ జేసినారు.
<br>
 
===గీర్వాణ భాషా వైభవం<ref>https://sarasabharati-vuyyuru.com/2016/12/20/%E0%B0%97%E0%B1%80%E0%B0%B0%E0%B1%8D%E0%B0%B5%E0%B0%BE%E0%B0%A3-%E0%B0%AD%E0%B0%BE%E0%B0%B7%E0%B0%BE-%E0%B0%B5%E0%B1%88%E0%B0%AD%E0%B0%B5%E0%B0%82-8/</ref>===
Line 71 ⟶ 68:
:: ఆణి ముత్యములను బోలు ఆది కవులు
::....
:: తల్లి భారతి సేవించి తనరి రిలను.</ref> అనే శీర్షిక క్రింద కవి [[లక్కరాజు వాణి సరోజిని]]గారుసరోజినిగారు సంస్కృత భాషా వైభవాన్ని 5 ద్వంద్వ పద్యాల (అనగా పది పద్యాలు - ద్వంద్వ పద్యము లేక జంట పద్యము - అంటే ఒక సీస పద్యం దానికి తోడు ఒక ఆటవెలది గానీ తేటగీతి పద్యం గానీ ఉంచటం తెలుగు కవులు తరచూ వ్రాస్తూవుంటారు) ద్వారా చాలా గొప్పగా అభివర్ణించారు. భాషలందు గీర్వాణ భాషా అయిన సంస్కృత భాషని రాజ భాషగా ఇలా "భాషలందున రాజ భాష గీర్వాణమై" పేర్కొన్నారు. అంతే కాక వేద వేదాంగాలు చెప్పబడిన భాషగా కీర్తించారు. ఆది కవి వాల్మీకి నుంచి, ఆది శంకరా చార్యు, కాళిదాసు, విష్ణు శర్మ, భత్రుహరి మొదలగు వారి సంస్కృత భాషలో చేసిన కావ్య రచనలను కొనియాడినారు. అలాగే సంస్కృతాంధ్ర భాషా కోవిదులు ఐన నన్నయ్య, తిక్కన్న, ఎర్రన్న కవులను ఈ కవిత ద్వారా కొనియాడినారు. చివరిగా "... జన్మ ధన్యత నొందగ జగతి నందు... తల్లి భారతి సేవించి తనరి రిలను." వీరిందరూ భరతమాతను సేవించి ధన్యులయినారు అని వివరించారు. పూర్తి పద్యం నోట్స్ లో చూడవచ్చు.
<br>
 
===స్వప్నలోకం<ref>http://www.andhrabhoomi.net/content/merupu-vijayawada-0/</ref>===
<br>
::[[లక్కరాజు వాణి సరోజిని]] గారు "స్వప్న లోకం"<ref group='నోట్'>
::'''స్వప్నలోకం'''
::కులుకు తళుకులొలుకు కృష్ణవేణీ తటిని కనులవిందు చేయు కళల నగరి
Line 94 ⟶ 90:
::....
::పాడి పంటలెల్ల పొంగిపొరలునచట ప్రజల శాంతి సుఖము ప్రజ్వరిల్ల
</ref> అనే శీర్షిక క్రింద, [[విజయవాడ]] పట్టణాన్ని స్వర్గలోక పురమైన [[అమరావతి]] అందాలతో పోల్చిన వైనం చాలా హుర్ద్యముగా ఉంది. ఇందులో పరవళ్ళు తొక్కుతున్న [[కృష్ణా నది]]<nowiki/>ని "కులుకు తళుకు లొలుకు కృష్ణవేణీ ... " అని చాలా సొంపుగా అభివర్ణించారు. మరో చోట [[విజయవాడ]] పట్టణం లోని బహుళ అంతస్థులఅంతస్తుల భవనాలు స్వర్గ లోకంలోని భవంతులను పోలి వుంది అని "ఇంద్రనగరి బోలు ఇంపైన భవనాలు" ఇలా పోలిక చూపారు. మార్గమునకు ఇరుపక్కలా ఉన్న పూల తోటలు పూల మొక్కలతో నగరము అంతా శోభాయమానంగా వెలిగి పోతుంది అని "రంగురంగుల పూల రమణీయ అందాల నగరి శోభ వెలిగె నవ్యరీతి" వ్రాసారు. [[విజయవాడ]] పట్టణం గురించి ప్రస్థావనప్రస్తావన వొచ్చినప్పుడు ఇంద్ర కీలాద్రి పై వెలిసిన ఆ తల్లి [[దుర్గా దేవి]] గురించి చెప్పకుండా ఎవరైనా ఉంటారా? అందుకే కాబోలు కవి "దుర్గతల్లి మేని ధగధగ కాంతులతో ప్రజ్వలించె" అని వ్రాసారు. చివరిగా పుష్కలమైన పాడిపంటలతో ప్రజలు అందరూ సుఖ శాంతులతో తుల తూగాలని "పాడి పంటలెల్ల పొంగిపొరలునచట ప్రజల శాంతి సుఖము ప్రజ్వరిల్ల" ఆశిస్తూ ముగించారు . పూర్తి పద్యం నోట్స్ లో చూడవచ్చు.
<br>
<br>
<br>
<br>
 
==మూలాలు, వనరులు==
{{మూలాలజాబితా}}
 
<br>
<br>
== వివరణలు(నోట్స్) ==
{{Reflist|group="నోట్"}}
<br>
 
[[వర్గం:తెలుగు కవులు]]
[[వర్గం:తెలుగు రచయితలు]]