సైమన్ కమిషన్: కూర్పుల మధ్య తేడాలు

చి →‎top: AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: భారత దేశము → భారతదేశము using AWB
చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: దేశమునకు → దేశానికి (8) using AWB
పంక్తి 1:
'''సైమన్ కమీషన్''' (Simon Commission) అనగా సర్ జాన్ సైమన్ (Sir John Simon) అధ్యక్షతన ఏడుగురు సభ్యులుతో 1927 సంవత్సరమున భారతదేశ రాజ్యాంగ సంస్కరణసూచించే బాధ్యతనిర్వహించు నిమిత్తము [[ఇంగ్లండు]]లో నెలకొలపబడిన రాజ్యాంగ వ్యవస్థ (రాజ్యాంగాధికారముతో నియమించబడ్డ విచారణ సంఘము). సైమన్ విచారణ సంఘము ( Simon committee) భారతదేశమునకుభారతదేశానికి 1928 సంవత్సరము ఫిబ్రవరి మాసములో పర్యటించుటకు వచ్చింది. ఆ విచారణ సంఘముయెక్క నియామకము, భారతదేశ పర్యటన గవర్నర్ జనరల్ (వైస్రాయి) [[లార్డు ఇర్విన్]] పరిపాలించుచుండిన (1925-1931) కార్యకాలమందు జరిగిన ప్రముఖమైన [[బ్రిటిష్]] ఇండియా చరిత్రాంశములు. సర్ జాన్ సిమన్ అధ్యక్షతవహించిన ఆ సంఘమునందు ఆరుగురు ఇతర సభ్యులలో లేబర్ పార్టీ సభ్యుడు క్లెమెంట్ అట్లీ (Clement Attlee) కూడా యుండెను (తదుపరిగా (1945-1951) బ్రిటన్ కు ప్రధానమంత్రిగాయుండెను). సైమన్ సంఘముయెక్క సభ్యులందరు బ్రిటన్ దేశ రాజకీయనాయకులైన [[పార్లమెంటు సభ్యులు]]. భారతీయ ప్రతినిదిలేని ఆ [[సైమన్ కమీషన్]] 1927సంవత్సరము ఇంగ్లండులో నియామించబడిన వెంటనే భారతదేశములో 1927 మద్రాసులో జరిగిన భారతజాతీయ [[కాంగ్రెస్]] మహాసభలో తీవ్రముగా ఖండించుతూ ఆ విచారణసంఘమును బహిష్కరించ వలసినదని తీర్మానము చేయబడింది. 1928 ఫిబ్రవరిలో ఆ సంఘ సభ్యులు ఓడపై సముద్రయానముచేసి భారతదేశములోని [[బొంబాయి]] తీరముతాకగనే యావద్భారతదేశములోని ప్రజలు, ప్రజానాయకులు తీవ్ర ఆందోళనచేపట్టారు. భారతదేశ ప్రతినిధిని ఆ సైమన్ కమిటీలో నియమించకపోవుటవలన ఆ సంఘముయొక్క భారతదేశ పర్యాటన తీవ్ర వ్యతిరేకత కలిగించింది.
 
== సైమన్ విచారణ సంఘమునియమించబడిన ఉద్దేశ్యములు, పూర్వోత్తర సంధర్బములు ==
<br>
విచారణ సంఘము నియమించుటలోని ఉద్దేశములు: 1919 [[సంవత్సరము]]<nowiki/>లో బ్రిటిష్ ఇండియా రాజ్యాంగ చట్టము (చూడు [[మాంటేగు-షెమ్సఫర్డు రాజ్యాంగ సంస్కరణ చట్టము]]) విడుదలచేయు సమయములో తదుపరి 10 సంవత్సరముల తరువాత ఇంకయూ రాజ్యాంగసంస్కరణలు చేయవలసిన అవసరమును నిర్ణయించెదమని బ్రిటిష్ పార్లమెంటులో ప్రకటించబడింది. ఆ సమయపరిధి దగ్గరపడుచున్నందున్న సర్ జాన్ సైమన్ అధ్యక్షతక్రింద ఒక విచారణ సంఘమును (Simon Commission) నియమించారు. ఆర్భాటముగా వెలువడించబడిన బాహ్యోద్దేశ్యము అదే అయినప్పటికీ భారతదేశము బ్రిటిష్ వారి వలసరాజ్యములలోకల్లా అమూల్యమైన ఆభరణమని ఒక శతాబ్ధపునకు పూర్వమే వారి ప్రతినిధి, వంగరాష్ట్రపు గవర్నర్ [[రాబర్టు క్లైవు]] ద్వారా తెలుసుకునటమేగాక తదుపరి 1905 సంవత్సరములో విజ్ఞానకరముగా అధ్యయనముచేసిన గవర్నర్ జనరల్ (వైస్ రాయి) [[లార్డ్ కర్జన్]] యొక్క పునః ఉద్ఘాటనతో భారతదేశమునకుభారతదేశానికి స్వతంత్ర పరిపాలననిచ్చు అవకాశము కలుగనీయకుండుటకు చేదోడుగా వంతుపలుకెడి విచారణ సంఘమను పేరట ఉపశమనకార్యముగా భారతయుల కన్నీళ్ళ తుడుపుచేయుట అంతఃరోద్దేశ్యము.
 
పూర్వోత్తర సందర్భములు: సైమన్ కమిటీ [[భారతదేశము]] పర్యాటనకు కొద్దిరోజుల మునుపు 1927సంవత్సరమున మద్రాసులో జరిగిన [[కాంగ్రెస్]] మహా సభలో సైమన్ విచారణ సంఘమును '''అనేకవిధములుగా బహిష్కరించవలెనన్న తీర్మానము చేయబడినది'''. వివిధ జాతి మతములు కలిగియున్న భారతదేశమునకుభారతదేశానికి సర్వసమ్మతమైన రాజ్యాంగమును నిర్మాణించుట దుర్లభమని ఆనాటి (1927) ఇంగ్లండులోని బ్రిటిష్ విదేశాంగ ఇండియా రాజ్యమంత్రిగా నుండిన లార్డు బిర్కన్ హెడ్ సవాలుచేసియుండెను. ఆ సవాలుకు జవాబుగా కాంగ్రెస్స అగ్రనాయకులు ఫిబ్రవరి 1928లో అఖిలపక్షములనుండి సభ్యులతో సమావేశములు జరిపి భారతదేశమునకుభారతదేశానికి రాజ్యాంగ చిత్తు ప్రతిని నిర్మించుటకు మోతీలాల నెహ్రూ అధ్యక్షతన 10సభ్యులతో ఒక సంఘమునేర్పరచి . ఆ పదిమంది సభ్యులలో ముస్లిమ్ లీగ్ మాజీ అధ్యక్షులైన సర్ అలీ ఇమామ్, షుయాబ్ క్వెరేషి కూడా నుండెను. ఆ కమిటీ తయారుచేసిన నివేదికనే నెహ్రూ నివేధిక అని ప్రసిధ్దిచెందియుండెను. 1928 సంవత్సరములోనే ''' ( సైమన్ కమిటీ వారి పర్యటానంతరము, వారి నివేదిక బహిరంగము కాక మునుపే ) ''' భారతదేశమునందు '''సర్వపక్ష సమావేశ సభ మోతీలాల్ నెహ్రూ అధ్యక్షతన చేసిన తీర్మానము''' ప్రకారము భారతదేశమునకుభారతదేశానికి డొమీనియన్ స్టేటస్ (కెనడా దేశమునకుదేశానికి బ్రిటిష్ సామ్రాజ్యము ప్రసాదించినట్టి డొమీనియన్ స్టేటస్ వంటి) [[అధినివేశ స్వరాజ్యము]] కావలయునని అపేక్షించబడింది. ఆ తీర్మానము ప్రకారము భారతదేశమునకుభారతదేశానికి సుముఖమైన డొమీనియన్ స్టేటస్ [[రాజ్యాంగము]] చిత్తుప్రతి నిర్మాణించబడింది. సైమన్ విచారణ సంఘములో భారతీయప్రతినిదిత్వములేదని తెలియగనే మద్రాసులో 1927లో జరిగిన కాంగ్రెస్ సదస్సులో సైమన్ కమీషన్ ను బహిష్కరించవలయునని తీర్మానించబడింది. అటుతరువాత 1928 లో జరిగిన కాంగ్రెస్సుమహాసభలో డొమీనియన్ స్టేటస్ (అధినివేశ స్వరాజ్యము) కనుక ఇవ్వకపోతే సంపూర్ణస్వరాజ్యము స్థాపించెదమని బ్రిటిష్ సామ్రాజ్యప్రభుత్వమునకు ఇంకా తీవ్రమైన అంత్యహెచ్చెరిక (ultimatum) జారీచేయబడింది. 1929 డిసెంబరు 31 వ తేదీ న కాంగ్రెస్సు మహా సభలో బ్రిటిష్ వారితో సంబంధము లేకనే సత్యాగ్రహము సాధనముగా సంపూర్ణ స్వాతంత్ర్యము సంపాదింపవలెనని తీర్మానము చేయబడింది. 1930 జనేవరి 26 తేదీన ప్రథమ స్వాతంత్ర్యదినోత్సవము దేశములో అన్ని ఊర్లలో జయప్రథముగా జరుపకొన బడింది. దేశము దాస్యమునకు, దారిద్ర్యమునకు బ్రిటిష్ ప్రభుత్వమే కారణమని కూడా తీర్మానించబడింది. దేశప్రజలకు రాజకీయ హక్కులివ్వక భారతదేశమును బానిస రాజ్యముగా పరిపాలించుచున్న బ్రిటిష ప్రభుత్వమునకు కనీసపు ముఖ్య సంస్కరణలు చేయమని పదకొండింటిని గాంధీజీ ప్రతిపాదించెను. కానీ బ్రిటిష్ ప్రభుత్వము అవిత్రోసిపుచ్చి మరింత కఠినవైఖరి అవలంబించి నిర్బంద, నిషేధములు విధించెను. అట్టి పరిస్థితులలో గాంధీ 1930 మార్చి 12 వ తేదీన ఉప్పు-సత్యాగ్రహము, విదేశ వస్తు బహిష్కరణ మొదలగు ఉద్యమములు ప్రారంభించి ఏప్రిల్ 6 వతేదీన దండి మార్చి అనబడిన చారిత్రాత్మక ఉప్పు చట్ట తిరస్కారముచేసి శాసనోల్లంఘనమును చేసెను. ఆ సందర్బన యావద్భారతదేశమున కోకొల్లలుగా దేశ ప్రజలు జైలుకు పంపబడిరి. చూడు [[ఉప్పు-సత్యాగ్రహము]]. శాసనసభా సభ్యులనేక ప్రముఖులు రాజీనామా చేసిరి. అందు [[విఠల్ భాయి పటేలు]] (శాసన సభాద్యక్షుడు) తన అధ్యక్షపదవికి రాజీనామా చేసి చెరసాలకేగెను.<ref name="Siva Rao(1938)">"The British Rule in India" D.v. Siva Rao(1938) ఆంధ్ర గ్రందాలయ ముద్రాక్షర శాల, బెజవాడ pp402-408</ref> ఒకప్రక్క యావద్భారతదేశము సైమన్ కమీషను బహిష్కరించి నల్లజండాలు చూపగా భారతదేశమున ఈశాన్యదిశలోనుండిన (Northeast India) పర్వతపరగణాలు ఏవైతే బ్రిటిష్ ఈస్టు ఇండియా కంపెనీవారు మొదటి బర్మాయుద్ధం (1824-26) గెలుపొంది (చూడు "బర్మా బ్రిటిష్ బర్మాగా మారిన చరిత్ర" [[డల్ హౌసీ]] ) బర్మారాజుతో చేసుకున్న [[యండబూ సంధి]] ఫలితముగా బ్రిటిష్ ఇండియాలో భాగముగా పరిపాలించబడేవో ఆ పరగణాలోనివసించెడి (ఇప్పటి [[నాగాలాండ్]] రాష్ట్రము) నాగజాతి బహుజనవాసుల నాయకులు కొద్దిమంది నాగాక్లబ్ (Naga Club) అను పేరుతో సైమన్ కమీషన్ ను కలుసుకుని తమ నాగ జాతి పరగణాలకు సైమన్ కమీషన్ వారు చేయబోవు సంస్కరణలు వర్తించకుండునటుల కోరుచూ వినతిపత్రము సమపర్పించిరి.<ref>"Ethnonationalism in India" Edited by Sanjib Baruah(2012) Oxford India Paper Back pp243-252</ref>.<ref>"the longest August" Dilip Hiro (2015) Nation Books pp43-44</ref>
 
==సైమన్ కమిటీలోని సభ్యులు==
పంక్తి 18:
==బహిష్కరోద్యమ ఫలితములు==
<br>
(1) బ్రిటిష్ ప్రభుత్వ నిరంకుశ పరిపాలన తిరస్కరించుతూ భారతదేశమునకుభారతదేశానికి స్వపరిపాలిత రాజ్యాంగము కావలయునన్న ఆంకాంకక్ష ఏక కంఠముతో వెల్లడించటమైనది
 
(2) వైస్ రాయి లార్డు ఇర్విన్ ఇంగ్లండు లోని బ్రిటిష్ ప్రభువులతో భేటీ
"https://te.wikipedia.org/wiki/సైమన్_కమిషన్" నుండి వెలికితీశారు