సీమబద్ధ: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
దిద్దుబాటు సారాంశం లేదు |
|||
పంక్తి 42:
"భలే దానివే! ఆ సంగతి ఈయనకెలా తెలుస్తుంది?" అంది ఆమె తన భర్తను సమర్థిస్తూ.
అనుకున్నట్లుగానే అంతటి క్లిష్ట పరిస్థితి నుంచి కంపెనీ పరువు ప్రతిష్టలను కాపాడినందుకుగాను శ్యామలేందుకు మార్కెటింగ్ డైరెక్టర్ పదవి లభించింది! భోగలాలసత్వానికి బానిస అయిన డోలన్ ఈ వార్త విని సంతోషంతో ఉప్పొంగిపోయింది. జీవితంలో అతను సాధించిన ఆ ఉన్నతమైన పదవికి అందరూ అతన్ని మెచ్చుకున్నారు.
కాని అందుకు హర్షించనిదల్లా తుతుల్ ఒక్కతే! కారణం ఫ్యాక్టరీలో జరుపబడిన ఆ కుట్ర శ్యామలేందువల్ల జరిగిందన్న సంగతి ఆమె తెలుసుకుంది.
"ఒకరు పైకి రావడానికి ఇలా ఎందరినో బాధ పెట్టడం ఎంతటి క్రూరత్వమో గ్రహించలేని వాళ్ళు వీళ్ళూ మనుషులేనా?" అని బాధతో నిట్టూర్చింది తుతుల్. ఆమెకు శ్యామలేందు పట్ల ఏహ్యభావం కలిగింది.
అతను తనకు బహూకరించిన గడియారాన్ని తిరిగి అతనికే అప్పగించింది, అది చూపిన కాలంలో తాను చూసినదేమిటో తెలుసుకున్నట్లుగా!
అంతే! ఆమె సున్నితమైన మనసు మళ్ళా శ్యామలేందు ఛటర్జీ గురించి మళ్ళా ఆలోచించనే లేదు.
==పురస్కారాలు==
|