డోకిపర్రు (కృష్ణా జిల్లా): కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 132:
===శ్రీ మదనగోపాలస్వామివారి ఆలయం===
===శ్రీ సరస్వతీదేవి ఆలయం===
స్థానిక శ్రీ మదనగోపాలస్వామివారి ఆలయంలో ఉపాలయంగా ఉన్న ఈ ఆలయాన్ని, ఆ ఆలయ మాజీ ఛైర్‌మన్ శ్రీ పోలవరపు నారాయణరావు మరియు వారి సోదరుడు శ్రీ రాజేంద్రప్రసాద్, 2 నెలల క్రితం మూడు లక్షల రూపాయల వ్యయంతో నిర్మించినారు. ఇప్పుడు ఒక లక్ష రూపాయలను ఈ ఆలయ నిర్వహణ మరియు నిత్యపూజల నిమిత్తం విరాళంగా అందజేసినారు. [9]
 
==గ్రామములోని ప్రధాన పంటలు==