చక్రాయపాలెం (అద్దంకి మండలం): కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 124:
ఈ గ్రామములో ఒక ఇసుక రీచ్ ఉంది.
===చేపపిల్లల పెంపక కేంద్రం===
ఈ కేంద్రాన్ని 2013లో, ఆర్.ఐ.డి.ఎఫ్ నిధులు ఒకకోటి రూపాయలతో, అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ ఎన్.కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రారంభించినారు. ఈ కేంద్రాన్ని, 2017,జులై-11న రాష్ట్ర మత్స్యశాఖ కమిషనర్ శ్రీ రాంశంకర్‌నాయక్ పరిశీలించినారు. [7]
 
== గణాంకాలు ==