తెలంగాణా సాయుధ పోరాటం: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
→భావ వ్యక్తీకరణపై ఆంక్షలు: అక్షర దోషం స్థిరం ట్యాగులు: చరవాణి సవరింపు ముబైల్ యాప్ ద్వారా దిద్దుబాటు |
చి 2405:204:660B:BFE3:0:0:591:48AC (చర్చ) చేసిన మార్పులను ChaduvariAWB యొక్క చి... |
||
పంక్తి 8:
=== భావ వ్యక్తీకరణపై ఆంక్షలు ===
ఏడవ నిజాం పరిపాలించిన ప్రాంతంలో తెలుగువారు, కన్నడిగులు, మరాఠీ వారు, గణనీయమైన సంఖ్యలో తమిళులు ఉండగా కేవలం ఉర్దూ భాషను మాత్రమే ప్రోత్సహించి మిగిలిన భాషలను అణచివేసే ప్రయత్నం చేశారనే విమర్శలు ఉన్నాయి. విద్య విషయంలోనూ, ఉద్యోగాల విషయంలోని ఉర్దూభాషకే ప్రోత్సాహం, ఆ భాషను నేర్చినవారికే అవకాశాలు దక్కుతూండేది. ఈ కారణంగా ఇతర భాషలు మాతృభాషగా కలిగినవారు ఉర్దూను నేర్చుకునేవారు. నిజానికి ఉర్దూ భాష విదేశీభాష కానీ, ఒక మతానికి చెందిన భాష
=== ఆర్థిక కారణాలు ===
|