నందకరాజ్యం: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 3:
== కథ ==
ఇది కల్పిత సాంఘీక కథతో గల ఐదు అంకముల నాటకం. నందకుడు అనే [[జమీందారు]] రాజ్యానికి రాగానే [[బ్రహ్మణులు]], [[ప్రజలు]] సుఖంగా ఉండొచ్చు అనుకుంటారు. కాని, రాజోద్యుగులు వచ్చి సంపద దోచుకొని వెళ్లి ప్రజలను బాధిస్తుంటారు.
ప్రథమాంకంలో నియోగ్యులైన ఉద్యోగులచే వైదిక బ్రహ్మణులు పడే అవస్థల గురించి చెప్పబడింది. ద్వితీయాంకంలో దివాన్ అయిన శరభోజీరావు పంతులు యొక్క దుష్టచర్యలు, [[రాజు]]గారి [[కొలువు]] లో [[అష్టావధానం]] గురించి చెప్పబడింది. తృతీయాంకంలో శరభోజీ ఠాణాలను తనిఖీ చేసే విధానం, రాణీరంగయ్యమ్మ రాజుకు హితబోధ చేయడం వంటివి వివరించబడింది. చతుర్థాంకంలో రాజపురోహితుడైన శారదానందుని సహాయంతో సుబ్బారావు న్యాయకత్వంలో వైదికులు రాజుకు జరిగిన విషయాలు తెలియజేయడం, అప్పుడు రాజు మంత్రులను దేశ బహిష్కరణ చేసి సుబ్బారావును మంత్రిని చేయడం గురించి చెప్పబడింది. పంచమాంకంలో మంత్రులు దేశాన్ని విడిచి కాశికి బయలుదేరుటను వివరించబడింది.
 
== మాలాలు ==
"https://te.wikipedia.org/wiki/నందకరాజ్యం" నుండి వెలికితీశారు