'''శోభానాయుడు''' విశాఖ జిల్లా అనకాపల్లిలో[[అనకాపల్లి]]<nowiki/>లో [[1956]]లో జన్మించారు. [[వెంపటి చిన సత్యం]] శిష్యురాలు. [[వెంపటి చినసత్యం|వెంపటి]] నృత్యరూపాలలో ఈమె అన్ని ప్రధాన పాత్రలనూ పోషించారు. స్వచ్ఛమైన నృత్యరీతి, అంకితభావం ఉన్న నాట్య గురువు అలాగే నాట్యం వృత్తిగా తీసుకున్న ప్రతిభాశాలి శోభానాయుడు. ఆంధ్రప్రదేశ్కు చెందిన శోభానాయుడు తన బహుముఖ ప్రతిభకు నిదర్శనంగా [[పద్మశ్రీ పురస్కారం|పద్మశ్రీ]] పురస్కారం అందుకున్నది. శోభానాయుడు శిష్యులు పలువురు రాష్ట్రీయ మరియు [[జాతీయ]] పురస్కారాలను అందుకున్నారు. శోభానాయుడు [[కూచిపూడి (నృత్యము)|కూచిపూడి]] కళను ప్రదర్శంచడంలో అమెకు ఆమె సాటి అన్న ప్రఖ్యాతి గడించింది. ఈమె వెంకటనాయుడు మరియు సరోజిని దేవి దంపతులకు [[తూర్పు గోదావరి జిల్లా|తూర్పుగోదావరి జిల్లా]] [[రాజమండ్రి]]<nowiki/>లో జన్మించింది. ఆమె [[బాల్యం]]<nowiki/>లో తన నాట్యకౌశలంతో అనేకమంది హృదయాలను మంత్రముగ్ధులను చేసింది.