క్షేమేంద్రుడు: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 4:
 
==జీవిత విశేషాలు==
క్రీ.శ 1050 ప్రాంతంలో జీవించిన [[క్షేమేంద్రుడు]] కాశ్మీర్ దేశంలో ఒక కులీన సాంప్రదాయుక [[బ్రాహ్మణం|బ్రాహ్మణ]] [[కుటుంబము|కుటుంబం]]<nowiki/>లో జన్మించాడు.{{sfn|Haksar|2011|p=xv}} ఇతని తండ్రి ప్రకాశేంద్రుడు. వీరు ఒకప్పుడు కాశ్మీర దేశాన్ని ఏలిన జయాపీడుని యొక్క [[మంత్రి]] అయిన నరేంద్రుని వంశానికి చెందినవారు.{{sfn|Warder|1992|p=365}} ఉన్నత కుటుంబీయుడు కావడంతో క్షేమేంద్రుడు బాల్యం నుండే చక్కని శిక్షణ పొంది కవిత్వంలో మంచి ప్రతిభను కనపరిచాడు. గొప్ప అలంకారికుడు మరియు శైవ దార్శనికుడు అయిన అభినవ గుప్తునికి శిష్యుడైనాడు.{{sfn|Haksar|2011|p=xv}} జన్మతా శైవుడైనా తరువాత కాలంలో వైష్ణవానికి మారాడు. వైష్ణవంతోపాటు [[బౌద్ధ మతము|బౌద్ధం]]<nowiki/>పై గ్రందాలు రచించాడు. కాశ్మీర రాజు అనంతు (క్రీ.శ. 1024-33) ని కాలంలోనూ, అతని పుత్రుని (క్రీ. శ. 1033-89) కాలంలోనూ ఆస్థాన [[కవి]]<nowiki/>గా వున్నాడు.<ref>{{cite book|last1=ముదిగంటి|first1=గోపాలరెడ్డి|last2=ముదిగంటి|first2=సుజాతారెడ్డి|title=సంస్కృత సాహిత్య చరిత్ర|page=279|publisher=పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం|location=హైదరాబాద్|isbn=81-86073-100-8|edition=2002|accessdate=26 July 2017}}</ref> ఇతనికి వ్యాసదాసు అనే పేరుకూడా వుంది. బహుశా భారతమంజరి రచనానంతరం క్షేమేంద్రుడు తన గ్రంధాలలో తనను తాను 'వ్యాసదాసు'నిగా అభివర్ణించుకొనివుండవచ్చు. {{sfn|Warder|1992|p=365}}
 
==రచనలు==
పంక్తి 47:
 
==అంచనా==
క్షేమేంద్రుని సాహితీ ప్రతిభ విస్తారమైన సాహిత్యాన్ని సృష్టించడంలోనే కాక విభిన్న అంశాలకు చెందిన గ్రంధాలను చక్కని నైపుణ్యంతో స్పృజించడంలో కూడా వుంది. ముఖ్యంగా బృహత్ గ్రంధాలను సంక్షిప్తపరచడంలోనూ అందులోను సరళ సులభశైలిలో వాటిని రూపొందించడంలో క్షేమేంద్రుడు చక్కని కౌశలం ప్రదర్శించాడు. రామాయణ, మహాభారత బృహత్కావ్యాలను సులభంగా చదవడానికి వీలుగా సంక్షిప్త రూపంలో 'రామాయణమంజరి', 'భారతమంజరి'లను రచించాడు. వీటన్నిటికి మించి ఆతను సంస్కృత సారస్వతానికి అందించిన అవిరళకృషి నాశనమైపోయిన మూల 'బృహత్కథ'ను పునర్జీవింపచేయడంలో వుంది. పైశాచీ భాష (పాకృత భాషకు అపభ్రంశరూపం)లో వున్న గుణాడ్యుని బృహత్కతను క్షేమేంద్రుడు సంక్షిప్త పరచి సంస్కృతంలో బృహత్కథామంజరిగా రచించాడు. పద్యరూపంలో వున్న దీనిలో 7500 శ్లోకాలున్నాయి.<ref>{{cite book|last1=ముదిగంటి|first1=గోపాలరెడ్డి|last2=ముదిగంటి|first2=సుజాతారెడ్డి|title=సంస్కృత సాహిత్య చరిత్ర|page=709|publisher=పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం|location=హైదరాబాద్|isbn=81-86073-100-8|edition=2002|accessdate=26 July 2017}}</ref> శైవం నుంచి వైష్ణవంలోనికి మారిన కవి అయినప్పటికి, మతసఖ్యతతో బౌద్ధవిశ్వాసాల కనుగుణంగా గ్రంధ రచనలు చేసాడు. తద్వారా ఒక వైపు కవిగా, మరోవైపు రచనలలో మతపరమైన సఖ్యతను (Religious harmonizer) కోరుకొన్నవానిగా కనిపిస్తాడు.
 
శైవం నుంచి వైష్ణవంలోనికి మారిన కవి అయినప్పటికి, మతసఖ్యతతో బౌద్ధవిశ్వాసాల కనుగుణంగా గ్రంధ రచనలు చేసాడు. తద్వారా ఒక వైపు కవిగా, మరోవైపు రచనలలో మతపరమైన సఖ్యతను (Religious harmonizer) కోరుకొన్నవానిగా కనిపిస్తాడు.
 
==రిఫరెన్సులు==
"https://te.wikipedia.org/wiki/క్షేమేంద్రుడు" నుండి వెలికితీశారు