సుల్తాన్ కులీ కుత్బుల్ ముల్క్: కూర్పుల మధ్య తేడాలు

+వర్గం
విస్తరణ
పంక్తి 3:
[[తుర్కమేనిస్తాన్]] కు చెందిన ముస్లిం యువకుడు కులీ కుత్బుల్ ముల్క్ కొంతమంది బందువులు, మిత్రులతో కలిసి 16వ శతాబ్దము ప్రారంభములో [[ఢిల్లీ]]కి వలసి వచ్చాడు. ఆ తరువాత దక్షినాన దక్కన్లో స్థిరపడి [[బహుమనీ సుల్తాను]] [[మహమ్మద్ షా]] వద్ద పనిచేశాడు. ఈయన 1518లో గోల్కొండను జయించి గోల్కొండ ప్రాంతానికి సామంతుడైనాడు. బహుమనీ సామ్రాజ్య పతనము తరువాత స్వాతంత్ర్యము ప్రకటించుకొని కుతుబ్ షా అనే పట్టం ధరించి, గోల్కొండ కుతుబ్ షాహీ వంశ స్థాపన చేసాడు.
 
సుల్తాన్ కులీ, విజయనగర చక్రవర్తులు [[శ్రీ కృష్ణదేవరాయలు]] మరియు [[అచ్యుత దేవ రాయలు]] యొక్క సమకాలికుడు. కృష్ణదేవరాయలు [[ప్రతాపరుద్ర గజపతి]]తో యుద్ధములో ఉండగా సుల్తాన్ కులీ [[వరంగల్]], [[కొండపల్లి]], [[ఏలూరు]] మరియు [[రాజమండ్రి]] కోటలను ఆక్రమించుకొని తన పాలనను తూర్పుతీరము వరకు విస్తరించాడు. [[ఖమ్మం]] పాలకుడైన సితాబ్ ఖాన్ (సీతాపతిరాజు) ను ఓడించి [[ఖమ్మం కోట]]ను స్వాధీనం చేసుకొన్నాడు. గజపతి నుండి కృష్ణా మరియు గోదావరి డెల్టాల మధ్యప్రాంతాన్ని వశం చేసుకున్నాడు. సుల్తాను సేనలను [[తిమ్మరుసు]] కొండవీటి దగ్గర ఓడించడముతో కృష్ణదేవరాయలపై కులీ యొక్క దండయాత్ర ఆగిపోయినది.
సుల్తాన్ కులీ, విజయనగర చక్రవర్తులు [[శ్రీ కృష్ణదేవరాయలు]] మరియు [[అచ్యుత దేవ రాయలు]] యొక్క సమకాలికుడు.
 
{{కుతుబ్ షాహీ వంశము}}