పాలగుమ్మి సాయినాథ్: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: ధీటు → దీటు, విద్యార్ధి → విద్యార్థి (2), ఉన్నది. → ఉంది., using AWB
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 8:
}}
 
'''పాలగుమ్మి సాయినాథ్''' (1957 - ) భారత దేశంలో[[భారతదేశం]]లో పేరు గాంచిన జర్నలిస్టులలో ఒకరు, జర్నలిజం విభాగంలో 2007వ[[2007]]వ సంవత్సరపు [[రామన్ మెగసెసే పురస్కారం|రామన్ మెగసెసె]] అవార్డు గ్రహీత. [[జర్నలిస్టు]] అని పిలిపించుకునే కన్నా, 'పల్లె రిపోర్టరు' లేదా 'రిపోర్టరు' అని పిలువబడటాన్ని ఇష్టపడతారు. పల్లె రైతులు, పేదరికం వంటి విషయాలను వెలుగులోనికి తీసుకురావడానికి ఎంతో కృషి చేసారు, చేస్తున్నారు. గత పధ్నాలుగు సంవత్సరాలుగా ఆయన సంవత్సరానికి 270-300 రోజులు పల్లెల్లో గడుపుతున్నారు. [[హిందూ పత్రిక]]లో గ్రామీణ వ్యవహారల ఎడిటర్‌గా ఉద్యోగాన్ని నిర్వహిస్తున్నారు. ఈయన చేసిన పనిని మెచ్చి [[నోబెల్ బహుమతి]] గ్రహీత [[అమర్త్యా సేన్]] "[[ఆకలి]], [[కరువు]]ల వంటి విషయాలపై నేడు ప్రపంచంలోని ఉత్తమ పరిశోధకులలో ఒకరు" అని ప్రశంచించారు.
 
== పుట్టు పూర్వోత్తరాలు ==
సాయినాథ్ [[ఆంధ్రప్రదేశ్‌]]లోని పేరొందిన కుటుంబం నుండి వచ్చిన వాడు. మాజీ [[రాష్ట్రపతి]] [[వి.వి. గిరి]] మనవడు. సాయినాథ్ 1957లో[[1957]]లో [[మద్రాసు]]లో జన్మించాడు. మద్రాసులోని [[లయోలా కాలేజ్]]లో విద్యాభ్యాసం చేసాడు. సామాజిక రుగ్మతలు, రాజకీయ కోణాలకు సంబంధించిన ఆసక్తి అతనికి కాలేజీ విద్యార్థిగా ఉండగానే మొదలయ్యింది. [[ఢిల్లీ]]లోని [[జవహర్‌లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం]]లో చదువుతున్నప్పుడు అతను విద్యార్థి రాజకీయాలలో పాల్గొన్నాడు. అక్కడి నుండి చరిత్రలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి 1980లొ[[1980]]లొ యునైటెడ్ న్యూస్ ఆఫ్ ఇండియాలో జర్నలిస్టుగా ఉద్యోగజీవితాన్ని ప్రారంభించి ఆ వార్తాసంస్థ యొక్క అత్యుత్తమ అవార్డును అందుకున్నాడు. ఆ తరువాత రూసీ కరాంజియా యొక్క బ్లిజ్ట్ వారపత్రికలో పనిచేశాడు. [[ముంబాయి]] నుండి ప్రచురితమయ్యే ఈ ప్రముఖ భారతీయ టాబ్లాయిడ్ వారపత్రికకు ఆరు లక్షల సర్క్యులేషన్ ఉంది. బ్లిట్జ్లో విదేశీవ్యవహారాల సంపాదకుడిగా చేరిన సాయినాథ్, అదే పత్రికలో పదేళ్ల పాటు ప్రధాన ఉప సంపాదకుడిగా పనిచేశాడు. గత పాతిక సంవత్సరాలుగా ముంబాయిలోని[[ముంబాయి]]లోని సోఫియా కళాశాలకు చెందిన సోఫియా పాలిటెక్నిక్లో సామాజిక సమాచారప్రసార మాధ్యమాల కోర్సును భోధిస్తూ వచ్చాడు.<ref>{{cite web|url=http://www.scmsophia.com/index.htm |title=Social Communications Media |publisher=Scmsophia.com |date=22 November 2011 |accessdate=29 November 2011}}</ref> మరియు చెన్నైలోని ఆసియా జర్నలిజం కళాశాలలో బోధిస్తూ నవతరం పాత్రికేయ విద్యార్థులను ఉత్తేజితుల్ని చేస్తున్నాడు.
 
== విమర్శలు ==
పంక్తి 17:
 
== గౌరవాలు మరియు పురస్కారాలు ==
[[జర్నలిజం]], [[సాహిత్యం]] మరియు [[కమ్యూనికేషన్]] రంగాలలో నోబెల్ పురస్కారానికి దీటుగా పరిగణించబడే [[రామన్ మెగసెసే పురస్కారం|రామన్ మెగసెసె]] పురస్కారాన్ని 2007లో[[2007]]లో గెలుచుకున్న ఒకే ఒక్క భారతీయుడు.
 
==మూలాలు==
"https://te.wikipedia.org/wiki/పాలగుమ్మి_సాయినాథ్" నుండి వెలికితీశారు