నాగార్జునసాగర్: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 139:
 
===ఇటీవలి విశేషాలు ===
* ప్రాజెక్టుకు [[శంకుస్థాపన]] చేసి 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా, [[2005]] [[డిసెంబర్ 10]] న స్వర్ణోత్సవాలను జరుపుకుంది. రూ.3 వేల కోట్ల [[ప్రపంచ బ్యాంకు]] రుణంతో సాగర్‌ను పూర్తిస్థాయిలో ఆధునికీకరించి ఆయకట్టు అంతటికీ నీరు అందిస్తాం అని [[ముఖ్యమంత్రి]] [[వై.ఎస్.రాజశేఖరరెడ్డి]] చెప్పాడు. సాగర్ నిర్మాణ సమయంలో అసువులు బాసిన వారి స్మారకార్థం ఏర్పాటు చేసిన స్థూపాన్ని వై.ఎస్. ఆవిష్కరించాడు. [[గౌతమ బుద్ధుడు]], [[ఆచార్య నాగార్జునుడు|ఆచార్య నాగార్జునుడి]] విగ్రహాలతో బాటు సాగర్ నిర్మాణ సమయంలో ముఖ్యమంత్రులుగా ఉన్న [[నీలం సంజీవ రెడ్డి]], [[కాసు బ్రహ్మానంద రెడ్డి]], ఇంజినీరింగ్ నిపుణులు [[కె.ఎల్.రావు]], సాగర్ మొదటి చీఫ్ ఇంజినీర్ [[జాఫర్ అలీ]]ల విగ్రహాలను వై.ఎస్. ఆవిష్కరించాడు.
 
{{ద్రవ కొలమానాలు}}
"https://te.wikipedia.org/wiki/నాగార్జునసాగర్" నుండి వెలికితీశారు