కర్ణాటక సంగీతం: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
ChaduvariAWB (చర్చ | రచనలు) |
|||
పంక్తి 90:
కర్ణాటక సంగీతంలో అనేకమంది పేరెన్నిక గన్న విద్వాంసులున్నారు. [[పురందర దాసు]] (1480-1564) సల్పిన విశేష కృషి వల్ల ఆయన్ను ఈ సంగీతానికి ఆద్యుడిగా భావిస్తారు. ఈ సంగీతంలో ప్రాథమిక అంశాలని ఈయనే సూత్రీకరించాడు.
సమకాలికుల్లో [[త్యాగరాజు]], [[ముత్తుస్వామి దీక్షితులు]], [[శ్యామశాస్త్రి]] లను కర్ణాటక సంగీతానికి త్రిమూర్తులుగా భావిస్తారు. వీరి కంటే ముందు అరుణాచల కవి, [[అన్నమయ్య|అన్నమాచార్య]], నారాయణ తీర్థులు, విజయదాసు, [[రామదాసు]], సదాశివ బ్రహ్మేంద్ర, ఊటుకూరి వెంకటకవి, మొదలైన వారు ఇందులో ప్రముఖులు. ఇంకా [[స్వాతి తిరునాళ్]], గోపాలకృష్ణ భారతి, నీలకంఠ శివన్, పట్నం సుబ్రమణి అయ్యర్, మైసూరు వాసుదేవాచారి, ముత్తయ్య భాగవతార్, కోటీశ్వర అయ్యర్, [[సుబ్రహ్మణ్య భారతీయార్]], పాపనాశం శివన్, [[హైదరాబాద్ సిస్టర్స్]] మొదలైన వారు కూడా ప్రసిద్ధిగాంచారు. వీరి కీర్తనలు ప్రస్తుతం అనేకమంది కళాకారులు వేదికలపై గానం చేస్తుంటారు.
== నేర్చుకోవడం ==
|