గురునానక్: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
ChaduvariAWB (చర్చ | రచనలు) |
Nrgullapalli (చర్చ | రచనలు) చిదిద్దుబాటు సారాంశం లేదు |
||
పంక్తి 1:
{{మొలక}}
[[దస్త్రం:Sikh Gurus with Bhai Bala and Bhai Mardana.jpg|250px|thumb|right|A rare [[Tanjore painting|Tanjore]] style painting from the late 19th century depicting the ten Sikh Gurus. Nanak is in the centre]]
'''గురు నానక్ దేవ్''' (Guru Nanak) 1469లో [[పాకిస్తాన్]] లోని నన్కానా సాహిబ్ లో జన్మించాడు. ఇతను పది మంది సిక్కు గురువులలో మొదటి వాడు. ఇతను [[హిందూమతము|హిందూ]] మరియు ఇస్లామియా మత గ్రంథాలు చదివాడు కానీ ఇతను ఈ రెండు మతాలకి భిన్నమైన [[సిక్కు మతము]]ను స్థాపించాడు. సిక్కు మతం ఏకేశ్వరోపాసక మతము. వీరు ఏక్ ఓంకార్ (ఏకైక దేవుడు) ని నమ్మతారు.
సిక్కు మతస్థాపకుడు. ఏకేశ్వరోపాసనను ప్రబోధించి కులవ్యవస్థను వ్యతిరేకించిన గురువు. నానక్ తరువాత గురుపరంపర కొనసాగింది. ఐదవ గురువు అర్జున్, తనకు ముందు గురువులకు దైవం అనుగ్రహించిన సూక్తులను, బోధలను సంకలనం చేసి ‘‘గురు గ్రంథ సాహిబ్’’ పవిత్రగ్రంథానికి రూపకల్పన చేశారు.
సిక్ఖు మత స్థాపకుడు గురు నానక్ దేవ్ జీ(1469–1539)
గురు నానక్ దేవ్ జీ చిన్నతనం నుంచీ ప్రశ్నించే, ఆలోచించే తత్త్వంతో ఉండేవారు. చిరువయసులోనే మతపరంగా ఉపనయనం చేసి జంధ్యం వేయబోగా తిరస్కరించి, అంతకన్నా భగవంతుని నిజ నామాన్ని
చిన్నతనంలోనే నానక్ [[హిందూమతము|హిందూ
ఆయన అక్క నాన్కీ భర్త, బావగారైన జైరాం నానక్ కు సుల్తాన్ పూర్ లో ప్రభుత్వ ధాన్యాగారంలో మేనేజరుగా ఉద్యోగమిప్పించారు. 28 సంవత్సరాల వయసులో ఒక ఉదయం గురు నానక్ దేవ్ సామాన్యంగా నదికి స్నానం చేసి, ధ్యానం చేసుకుందుకు వెళ్ళారు. ఆ తర్వాత ఆయన మూడురోజుల పాటు ఎవరికి కనిపించకుండా పోయారు. తిరిగి వచ్చాకా ఆయన "దేవుని పవిత్రాత్మను నింపుకున్నాను" అన్నారు. ఆయన తిరిగివచ్చాకా తొలి మాటల్లో ఒకటి: హిందువూ లేడు, ముస్లిమూ లేడు. ఈ [[మత సామరస్యం|మత సామరస్య]] బోధలతో ఆయన బోధలు వ్యాపింపజేయడం ప్రారంభించారు.<ref name=Shackle_2005>{{cite book | last=Shackle | first=Christopher |author2=Mandair, Arvind-Pal Singh | year=2005 | title=Teachings of the Sikh Gurus: Selections from the Sikh Scriptures | publisher=Routledge | location=United Kingdom | isbn = 0-415-26604-1 | pages=xiii-xiv | nopp=true}}</ref> వేలాది కిలోమీటర్లను చుడుతూ భగవంతుని సందేశాన్ని ప్రబోధిస్తూ నాలుగు సుస్పష్టమైన ప్రధాన దిశల్లో నాలుగు ప్రత్యేకమైన ప్రయాణాలు సాగించారు, వీటినే ఉదాసీలు అని పిలుస్తారు.<ref name=Singh_2006_1/>
గురు నానక్ తన జీవిత చివరి సంవత్సరాల్లో [[ఉచిత ప్రసాదం]] లభించే కర్తార్ పూర్ లో జీవించారు. తన ఆహారాన్ని మత భేదం, కుల భేదం, ధన భేదం లేకుండా పంచుకునేవారు గురు నానక్. గురు నానక్ పొలాల్లో పనిచేసి జీవిక సాగించేవారు. కొత్త సిక్ఖు గురువుగా భాయ్ లెహ్నాను ప్రకటించాకా 22 సెప్టెంబరు [[1939|1539]]<nowiki/>లో 70వ ఏట మరణించారు.
==ఇవి కూడా చూడండి==
* [[నానకు చరిత్ర]]
|