అర్థశాస్త్రంలో[[అర్థశాస్త్రం]]లో నోబెల్ బహుమతిని అందుకున్న వారిలో భారతదేశంలోనే[[భారతదేశం]]లోనే కాదు, [[ఆసియా ఖండంలోనేఖండం]]లోనే ఏకైక వ్యక్తి ప్రొఫెసర్ [[అమర్త్యసేన్|అమర్త్యసేన్]]. మొత్తం ప్రపంచ దేశాలు, [[అర్థశాస్త్రం]] మీద నూతన దృష్టిసారించడానికి కారణం అయిన వ్యక్తి [[అమర్త్యసేన్|అమర్త్యసేన్]]. [[పశ్చిమ బెంగాల్]] రాష్ట్రంలోని శాంతినికేతన్లో పుట్టిన అమర్త్యసేన్కు[[అమర్త్యసేన్|అమర్త్యసేన్]]కు పేరు పెట్టింది [[రవీంద్రనాథ్ టాగూర్|రవీంద్రనాథ్ టాగూర్]]. [[అమర్త్యసేన్|అమర్త్యసేన్]] ప్రపంచ ఆర్థికశాస్త్రంలో[[ఆర్థిక శాస్త్రము|ఆర్థికశాస్త్రం]]లో దారిద్య్రం, కరువులకు అన్వ యించేటట్లుగా నైతిక, తాత్త్విక అసమానతలు వివరించాడు. ఆయన బహుముఖ ప్రజ్ఞకు 1998లో[[1998]]లో ఆయనను [[ఆర్థిక శాస్త్రంలోశాస్త్రం]]లో ప్రపంచ ప్రసిద్ధిగాంచిన నోబెల్ బహుమతి వరించింది. అదే సంవత్సరం భారతదేశపు అత్యంత ప్రతిష్ఠాత్మక ‘భారతరత్న’‘[[భారతరత్న]]’ బిరుదు ఇవ్వబడింది. ఇప్పటివరకు అర్థశాస్త్రంలో[[అర్థశాస్త్రం]]లో నోబెల్ బహుమతి పొందిన ఏకైక మేధావి.