నోబెల్ బహుమతి: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 43:
1968వ సంవత్సరపు శరీరధర్మ శాస్త్రం లేక వైద్య శాస్త్రానికి నోబెల్‌ బహుమతి గెలుచుకున్న ముగ్గురిలో హర్‌గోవింద్‌ ఖొరానా ఒకరు. మిగిలిన ఇద్దరు అమెరికాకు చెందిన కార్నెల్‌ విశ్వవిద్యాలయ ఆచార్యులు రాబర్ల్‌ డబ్ల్యు. హాలీ, రెండవ వాడు హర్‌గోవింద్‌ ఖురానా, మూడవ వ్యక్తి బెథెస్టాలోని నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ హెల్త్‌లో పనిచేస్తున్న పరిశోధకులు మార్షల్‌ డబ్ల్యు. నిరెన్‌బెర్గ్‌. అవిభక్త భారతదేశాన్ని బ్రిటిష్‌ ప్రభుత్వం వారు పరిపాలిస్తున్న కాలంలో పశ్చిమ పంజాబ్‌ రాష్ట్రంలోని రాయ్‌పూర్‌ గ్రామంలో హిందూ దంపతులకు జన్మించాడు. రాయ్‌పూర్‌ గ్రామం కేవలం వంద మంది జనాభా గల చిన్న గ్రామం. బాగా పేద కుటుంబం అయినా ఖురానా తండ్రి కొడుకును బాగా చదివించాడు. 1945లో అప్పటి ప్రభుత్వ సహకారంతో ఇంగ్లాండుకు వెళ్ళి లివర్‌పూల్‌ విశ్వవిద్యాలయంలో పిహెచ్‌.డి చేసే అవకాశం లభించింది. విజ్ఞాన శాస్త్రంలో ‘మాలిక్యులర్‌ బయాలజీ’ అనే కొత్త శాఖకు పునాది వేసి ఇందులో విశేషమైన కృషి చేసారు. 1958 నుండి 1968 వరకు కేవలం 5 సార్లు మాత్రమే వైద్యశాస్త్రంలో అత్యుత్తమ కృషికి ఇవ్వబడిన నోబెల్‌ బహుమతి జన్యుశాస్త్రంలో జరిగిన పరిశోధనకు ఇవ్వటం మాలిక్యులర్‌ బయాలజీ యొక్క ప్రాముఖ్యాన్ని తెలుపుతుంది.
 
==4. మదర్‌ థెరిస్సా ,mother(Mother therisaTherisa)-(1979)==
 
మానవ సేవ కన్నా మిన్న లేదని చాటిన మహిళామణి [[మదర్ థెరిస్సా|మదర్‌ థెరిస్సా]]. ఈ దేశంలో పుట్టకపోయినా, ఈ దేశంలోని ఆపన్నులు, ఆర్తులు, ఆపదలో ఉన్నవారిని ఆదుకొనుటలో ఆమెను మించిన వారు లేరు. ప్రపంచంలోని గొప్ప మహిళామణులలో ఎవరు అంటే ఆమె పేరు పేర్కొనకుండా వేరొకరి పేరు చెప్పటానికి కుదరదు. అందుకే ఆమె ప్రపంచంలోనే అత్యంత గౌరవనీయమైన వనిత అనటంలో ఏమాత్రం అతిశయోక్తి ఉండదు. [[1929]] [[జనవరి 6వ6]]వ తేదిన భారతదేశంలోని[[భారతదేశం]]లోని [[కలకత్తా]] నగరం చేరుకున్నది. అప్పటినుండి విద్యాబోధన చేస్తూ... 1947లో[[1947]]లో పేదరికాన్ని స్వీకరిస్తున్నట్లు ప్రమాణం చేసింది. ‘శాంతినగర్‌’ అనే పేరుతో అసన్‌సోల్‌ నగరం ఒక కాలనీ కట్టుకునేటట్లు [[కుష్టు]] రోగం గలవారిని ప్రోత్సహించింది. స్ర్తీ ధార్మిక సమాఖ్య, మిషనరీస్‌ ఆఫ్‌ చారిటీ అనే ధార్మిక సంస్థను నెలకొల్పింది. [[పద్మశ్రీ]], [[భారతరత్న]] లాంటి అత్యున్నత పురస్కారాలు [[మదర్ థెరిస్సా|మదర్‌ థెరిస్సాకుథెరిస్సా]]కు అందించారు. ఆమె చేసిన సేవలు శాంతి బోధనకు ప్రపంచ అత్యున్నత పురస్కారం [[నోబెల్‌ శాంతి బహుమతి]] ఆమెను వరించింది.
 
==5. సుబ్రహ్మణ్యన్‌ చంద్రశేఖర్‌,subrahmanyan Chandrasekhar (1983)==
"https://te.wikipedia.org/wiki/నోబెల్_బహుమతి" నుండి వెలికితీశారు